తిరుపతికి వెళ్లొచ్చే లోపు ఇల్లు కూల్చేశారు.

..భారత్ న్యూస్ హైదరాబాద్….తిరుపతికి వెళ్లొచ్చే లోపు ఇల్లు కూల్చేశారు ముసాపేట పరిధిలోని బాలాజీ నగర్ కాలనీలో తాళం వేసిన ఇంటిని కూల్చివేసిన అధికారులు బాలాజీ నగర్ కాలనీలో ఉండే కటిక నిరుపమ రాణి వారి కుటుంబ సభ్యులతో తిరుపతి దర్శనానికి వెళ్ళారు.…

బిగ్ బ్రేకింగ్ న్యూస్,39 మంది బెటాలియన్ కానిస్టేబుల్స్ పై కన్నెర్ర.

..భారత్ న్యూస్ హైదరాబాద్….బిగ్ బ్రేకింగ్ న్యూస్ 39 మంది బెటాలియన్ కానిస్టేబుల్స్ పై కన్నెర్ర తమ సమస్యల మీద ఆందోళన చేసిన 39 మంది బెటాలియన్ కానిస్టేబుల్లను సస్పెండ్ చేసిన రేవంత్ ప్రభుత్వం ఆందోళనలకు తోటి కానిస్టేబుల్లను ఉసిగొల్పారనే ఆరోపణలతో 8…

పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోస్తుండగా నిప్పు పెట్టిన ఆకతాయిలు..

గంజాయి మత్తులో ఉన్న యువకులు.. .భారత్ న్యూస్ హైదరాబాద్….పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోస్తుండగా నిప్పు పెట్టిన ఆకతాయిలు.. గంజాయి మత్తులో ఉన్న యువకులు.. హైదరాబాద్ – నాచారం పీఎస్ పరిధిలో మల్లాపూర్‌లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోస్తుండగా నిప్పు…

జనగామలో భారీ అగ్ని ప్రమాదం.

…భారత్ న్యూస్ హైదరాబాద్…..జనగామలో భారీ అగ్ని ప్రమాదం. విజయ షాపింగ్ మాల్లో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు పక్క షాపింగ్ మాల్స్ లోకి విస్తరించిన మంటలు వరసగా దగ్ధమైన మూడు షాపింగ్ మాల్స్, మరి కొన్ని షాపింగ్ మల్స్…

పాపికొండలు: ప్రకృతి ఒడిలో పరవశించండి.. పర్యాటకులకు అదిరిపోయే.. అవకాశం .. పాపికొండలు విహారయాత్ర ప్రారంభం..

భారత్ న్యూస్ అమరావతి..పాపికొండలు: ప్రకృతి ఒడిలో పరవశించండి.. పర్యాటకులకు అదిరిపోయే.. అవకాశం .. పాపికొండలు విహారయాత్ర ప్రారంభం.. దీపావళి సెలవులకు ముందు పాపికొండల విహార యాత్ర మళ్లీ ప్రారంభమైంది. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలో పాపికొండలు విహారయాత్ర మొదలైంది. దాంతో.. గండిపోచమ్మ…

రాష్ట్రంలో బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనపై రాష్ట్ర డీజీపీ కీలక ప్రకటన.

.భారత్ న్యూస్ హైదరాబాద్….రాష్ట్రంలో బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనపై రాష్ట్ర డీజీపీ కీలక ప్రకటన. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే ఎక్కువ జీతభత్యాలు చెల్లిస్తున్నాం. పోలీస్ ఇమేజ్ ను కాపాడటం మన బాధ్యత. పోలీసుల సంక్షేమం కోసం ఆరోగ్య భద్రత లాంటివి…

ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ల అరెస్ట్‌.

..భారత్ న్యూస్ అమరావతి…ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ల అరెస్ట్‌. అన్న‌మ‌య్య జిల్లా సానిపాయ అటవీ ప్రాంతంలో ఎర్ర‌చంద‌నం దుంగ‌లు త‌ర‌లిస్తూ ప‌ట్టుబ‌డ్డ స్మ‌గ్ల‌ర్లు వారిని సుండుప‌ల్లి, త‌మిళ‌నాడు ప్రాంతాల‌కు చెందిన వారిగా గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్మ‌గ్ల‌ర్ల నుంచి 26 ఎర్ర‌చంద‌నం దుంగ‌లు స్వాధీనం..…

ట్రాఫిక్ పోలీసుగా ఉంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన

భారత్ న్యూస్ హైదరాబాద్…..ట్రాఫిక్ పోలీసుగా ఉంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన శ్యామలను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ తనను సత్కరించడం సంతోషంగా ఉందని తెలిపిన ట్రాఫిక్ ఏఎస్ఐ శ్యామల

పద్మశ్రీ అవార్డు గ్రహీత, గుస్సాడీ నృత్య కళాకారుడు కనక రాజు మృతి..

..భారత్ న్యూస్ అమరావతి..పద్మశ్రీ అవార్డు గ్రహీత, గుస్సాడీ నృత్య కళాకారుడు కనక రాజు మృతి.. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయికి చెందిన గుస్సాడీ నృత్య కళాకారుడు కనక రాజు అనారోగ్యంతో మృతి చెందారు. గుస్సాడీ నృత్యంలో విశేష ప్రతిభ చూపిన…

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విజయవాడలో,

భారత్ న్యూస్ అమరావతి..పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విజయవాడలో ఓపెన్‌హౌస్‌ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. AR మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని నగర పోలీసు కమిషనర్‌ రాజశేఖర్ బాబు ప్రారంభించారు.