రాజశేఖర్ రెడ్డిగారు బ్రతికి ఉండగానే కొడుకు, కూతురుకు ఆస్తులు పంపకాలు చేసారు.
..భారత్ న్యూస్ అమరావతి..రాజశేఖర్ రెడ్డిగారు బ్రతికి ఉండగానే కొడుకు, కూతురుకు ఆస్తులు పంపకాలు చేసారు. విజయలక్ష్మీ మినరల్స్, కోడూరు మిల్స్, కోడూరు ఆఫీస్ ప్రాపర్టీ, బైరటీస్ మినరల్స్ స్టాక్స్, సరస్వతీ పవర్, ఎస్ఆర్ఎస్ హైడ్రో, ఇడుపులపాయ 51 ఎకరాలు, చెట్టి గుంట…
కంపెనీలు తమ సామాజిక కర్తవ్యాన్ని నిర్వర్తించాలి – పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క
భారత్ న్యూస్.హైదరాబాద్: కంపెనీలు తమ సామాజిక కర్తవ్యాన్ని నిర్వర్తించాలి – పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క లక్ష్యాన్ని నిర్దేశించుకుని సిఎస్ఆర్ నిధులను ఖర్చు చేయాలి సమాజ మార్పులో భాగస్వాములు కావాలి…
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆందోల్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా పరిశీలించారు.
భారత్ న్యూస్.హైదరాబాద్: . రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆందోల్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా పరిశీలించారు. ఆస్పత్రిలోనే అన్ని విభాగాలను కలియతిరిగి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా మంత్రి దామోదర్…
ఏపీలో మద్యం ఏకంగా వీధులు, సంతల్లోకి వచ్చేసింది.
..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో మద్యం ఏకంగా వీధులు, సంతల్లోకి వచ్చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇదిగో… ఇలా సంతలో నేరుగా మద్యం అమ్ముతూ ప్రజలను మత్తులో ముంచుతున్నారు…
The NDA government has really implemented its promise to make Andhra Pradesh the leader in the country in the tourism sector of the state as per the instructions of Chief Minister Chandrababu Babu. Launched floating restaurant on Rivar Godavari in Rajahmundry.
The NDA government has really implemented its promise to make Andhra Pradesh the leader in the country in the tourism sector of the state as per the instructions of Chief…
భారీగా పెరిగిన వంటనూనెల ధరలు.!!
..భారత్ న్యూస్ అమరావతి.భారీగా పెరిగిన వంటనూనెల ధరలు.!! హైదరాబాద్, విశాఖపట్నం విజయవాడ : దీపావళి పండుగకు ముందు వంటనూనెల ధరలు అమాంతం పెరిగాయి. గత నెలలో ₹100గా ఉన్న లీటర్ పామాయిల్ ధర ₹137కి చేరగా, సోయాబీన్ ₹120 నుంచి ₹148,…
జన్వాడలో రాజ్ పాకాల ఫార్మ్ హౌస్ సీజ్ చేసే ఆలోచనలో పోలీసులు.
..భారత్ న్యూస్ హైదరాబాద్…జన్వాడలో రాజ్ పాకాల ఫార్మ్ హౌస్ సీజ్ చేసే ఆలోచనలో పోలీసులు. అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ. డ్రగ్స్ సేవించి వ్యక్తి పట్టుబడడంతో ఫార్మ్ హౌస్ సీజ్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్న పోలీసులు. ఫామ్ హౌస్ పార్టీలో కేటీఆర్…
కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల ఫాం హౌస్ పై స్పెషల్ పార్టీ, Cyberabad SOT పోలీసుల దాడులుజన్వాడ రిజర్వ్ కాలనిలో ఉన్న రాజ్ పాకాల ఫాం హౌస్ లో డ్రగ్స్ పార్టీ
…భారత్ న్యూస్ హైదరాబాద్….కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల ఫాం హౌస్ పై స్పెషల్ పార్టీ, Cyberabad SOT పోలీసుల దాడులుజన్వాడ రిజర్వ్ కాలనిలో ఉన్న రాజ్ పాకాల ఫాం హౌస్ లో డ్రగ్స్ పార్టీ రాజ్ పాకాల ఫాం హౌస్…
శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డి ఆధ్వర్యంలో
..భారత్ న్యూస్ అమరావతి,,శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం నెలకొని…
