పలాసలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ!
భారత్ న్యూస్ విజయవాడ…పలాసలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ! ఏపీలో శ్రీకాకుళం జిల్లా పలాసలో పొలిటికల్ ఫైట్ తారాస్థాయికి చేరింది. టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీషఅనుచరులు, మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు అనుచరులు ఒకరిపై ఒకరు దాడి…
పోలీస్ శాఖ సంచలన నిర్ణయం.. 39 మంది టిజిఎస్పి సిబ్బంది సస్పెండ్..
భారత్ న్యూస్ హైదరాబాద్…..పోలీస్ శాఖ సంచలన నిర్ణయం.. 39 మంది టిజిఎస్పి సిబ్బంది సస్పెండ్.. తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 39 మంది మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. పోలీస్…
నాలుగు గంటల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం,
భారత్ న్యూస్ విజయవాడ…నాలుగు గంటల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రైలులో వెళ్లాలంటే ఎన్ని గంటలు పడుతుంది.. కనీసం వందే భారత్లో వెళ్లినా 8 గంటలు పడుతుంది. ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో అయితే మరో మూడు నుంచి…
నేడు తమిళ హీరో విజయ్ పార్టీ టీవీకే మహానాడు..
..భారత్ న్యూస్ అమరావతి..తమిళనాడు: నేడు తమిళ హీరో విజయ్ పార్టీ టీవీకే మహానాడు.. టీవీకే మొదటి మహానాడు కావడంతో విళుపురం జిల్లా విక్రవాండిలో భారీగా ఏర్పాట్లు.. సాయంత్రం 5 గంటల నుంచి టీవీకే మహానాడు నిర్వహణ.. తిరుచ్చి జాతీయ రహదారిలో సుమారు…
ఏపీ రవాణాశాఖలో స్మార్ట్కార్డులు.
..భారత్ న్యూస్ అమరావతిAmmiraju Udaya Shankar.sharma News Editor….ఏపీ రవాణాశాఖలో స్మార్ట్కార్డులు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వాహనం కొనుగోలు చేసేవారికి.. లైసెన్స్ తీసుకునేవారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కొత్త వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లెసెన్సు తీసుకునేవారికి అందించే డీఎల్ కార్డులు మళ్లీ…
రూ.6073 కోట్ల విద్యుత్ చార్జీలను ఉపసంహరించాలి: సిఐటియు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి : కందారపు మురళి,
రూ.6073 కోట్ల విద్యుత్ చార్జీలను ఉపసంహరించాలి: సిఐటియు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి : కందారపు మురళి తిరుపతి (భారత్ న్యూస్ )రూ.6073 కోట్ల విద్యుత్ చార్జీలను ఉపసంహరించాలి: సిఐటియు టిడిపి కూటమి ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానానికి భిన్నంగా విద్యుత్…
For the development of the state, the ambitions of the government will be fulfilled only by working together with coordination and mutual understanding between the officials, and only then will the state get a good name.
For the development of the state, the ambitions of the government will be fulfilled only by working together with coordination and mutual understanding between the officials, and only then will…
ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులు పరిశీలన,
ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులు పరిశీలన తిరుమల (భారత్ న్యూస్ ) తిరుమలలోని ఎస్వీ మ్యూజియంలో జరుగుతున్న అభివృద్ధి పనులను టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి శనివారం పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో ఆరా తీశారు. వేగవంతంగా…
టీటీడీ రవాణా, ముద్రణాలయంలో ఘనంగా ఆయుధపూజ,
టీటీడీ రవాణా, ముద్రణాలయంలో ఘనంగా ఆయుధపూజ తిరుపతి( భారత్ న్యూస్) తిరుపతిలోని టీటీడీ రవాణా విభాగం, ముద్రణాలయాల్లో శనివారం ఆయుధపూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, జేఈవో(విద్య&ఆరోగ్యం) శ్రీమతి గౌతమి, సీవీఎస్వో శ్రీ శ్రీధర్ లు…
