హైదరాబాద్లో నెల రోజులు కర్ఫ్యూ విధింపు,

భారత్ న్యూస్ హైదరాబాద్…హైదరాబాద్లో నెల రోజులు కర్ఫ్యూ విధింపు పోలీసు కానిస్టేబుల్లు ధర్నా చేస్తున్న నైపథ్యంలో కర్ఫ్యూ విధించినట్టు సమాచారం ఇవాళ్టి నుండి నెల రోజులు హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదు. ఊరేగింపులు, ధర్నాలు, ర్యాలీలు,…

నేను అమెరికన్ సిటిజన్ ను… ఇండియాలో నేను ఎటువంటి నిషేధిత డ్రగ్స్ వాడలేదు…!

..భారత్ న్యూస్ హైదరాబాద్….నేను అమెరికన్ సిటిజన్ ను… ఇండియాలో నేను ఎటువంటి నిషేధిత డ్రగ్స్ వాడలేదు…! జన్నారం ఫాం హౌస్ లో జరిగింది రేవ్ పార్టీ కాదు… అది కుటుంబ పార్టీ…దివాళి పార్టీ..! నేను చెప్పని మాటలను కూడా… చెప్పినట్టుగా పోలీసులు…

నవంబర్ 1వ తేదీన శ్రీకాకుళం జిల్లాకు రానున్న చంద్రబాబు నాయుడు,

..భారత్ న్యూస్ అమరావతి..నవంబర్ 1వ తేదీన శ్రీకాకుళం జిల్లాకు రానున్న చంద్రబాబు నాయుడు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ పధకాన్ని సోంపేట నుంచి ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు శ్రీకాకుళం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవంబర్ 1వ తేదీన శుక్రవారం శ్రీకాకుళం జిల్లా…

ఆరైతులను వాగ్దాన వరదల్లో ముంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ.

భారత్ న్యూస్: అనంతపురం.ఆరైతులను వాగ్దాన వరదల్లో ముంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల పై చర్యలు తీసుకోవాలి… జిల్లాలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలి… ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జల ఈశ్వరయ్య .

5 ఏళ్ళ నీ దరిద్రిపు పాలనలో, 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి, ప్రజల నడ్డి

భారత్ న్యూస్ విజయవాడ…5 ఏళ్ళ నీ దరిద్రిపు పాలనలో, 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి, ప్రజల నడ్డి విరిచిన నువ్వు, విద్యుత్ చార్జీల గురించి మాట్లాడుతున్నావా జగన్ ? ఈఆర్సీ తాజాగా చేసిన ప్రతిపాదన నీ పాపం కాదా ?…

భయపడను: బీజేపీ, డీఎంకేపై విజయ్ హాట్ కామెంట్స్, ఎన్టీఆర్‌ని గుర్తు చేసి..

.భారత్ న్యూస్ అమరావతి..భయపడను: బీజేపీ, డీఎంకేపై విజయ్ హాట్ కామెంట్స్, ఎన్టీఆర్‌ని గుర్తు చేసి.. చెన్నై: కొత్త రాజకీయ పార్టీతో తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశించిన ప్రముఖ సినీనటుడు, దళపతి విజయ్ తన శక్తివంతమైన ప్రసంగంతో ప్రత్యర్థి పార్టీలకు చురకలంటించారు.. తనకు రాజకీయ…

రేపు : భూమి సమీపానికి భారీ గ్రహశకలం..

భారత్ న్యూస్ విజయవాడ…రేపు : భూమి సమీపానికి భారీ గ్రహశకలం.. న్యూ ఢిల్లీ: ఈ నెల 28న ఓ భారీ గ్రహ శకలం భూమి సమీపానికి రానున్నట్లు నాసా సైంటిస్టులు తెలిపారు. దీనికి ‘ఆస్టరాయిడ్ 2020 WG’ అనే పేరు పెట్టారు.…

తిరుమలలో 31న వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు: తితిదే

..భారత్ న్యూస్ అమరావతి..తిరుమలలో 31న వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు: తితిదే తిరుమల: తిరుమలలో ఈనెల 31న వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేసినట్టు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. దీపావళి ఆస్థానం దృష్ట్యా వీఐపీ బ్రేక్‌ దర్శనాల రద్దు చేయాలని…

ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు.. ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఎండీగా ఆమ్రపాలి

..భారత్ న్యూస్ అమరావతి..ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు.. ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఎండీగా ఆమ్రపాలి అమరావతి: తెలంగాణ నుంచి ఇటీవల ఏపీ క్యాడర్‌కు వచ్చిన ఐఏఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమ్రపాలిని.. ఏపీ టూరిజం…

2035కల్లా భారత్ కు సొంత అంతరిక్ష కేంద్రం,

భారత్ న్యూస్ విజయవాడ…2035కల్లా భారత్ కు సొంత అంతరిక్ష కేంద్రం దేశంలో 2035 నాటికి భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉంటుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. దానికి ‘భారతీయ అంతరిక్ష్ స్టేషన్’ అనే…