ఇటీవల భారత్ చైనా మధ్య కుదిరిన శాంతి ఒప్పందం లో భాగంగా,

భారత్ న్యూస్ విజయవాడ…ఇటీవల భారత్ చైనా మధ్య కుదిరిన శాంతి ఒప్పందం లో భాగంగా … సరిహద్దుల్లో చైనా తన బలగాలు ఉప సంహరించుకుంటున్న సందర్భంలో భారత సైనికులు చైనాసైనికులుచే జై శ్రీరామ్ అని నినాదాలు చేయిస్తున్నారు

తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ అయిన ఐఏఎస్‌లకు పోస్టింగులు,

..భారత్ న్యూస్ అమరావతి..తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ అయిన ఐఏఎస్‌లకు పోస్టింగులు టూరిజం ఎండీ, టూరిజం అథారిటీ సీఈవోగా ఆమ్రపాలి వైద్యారోగ్య శాఖ కమిషనర్‌గా వాకాటి కరుణ జీఏడీలో సర్వీసుల వ్యవహారాల ముఖ్య కార్య దర్శిగా వాణీ మోహన్ కార్మిక శాఖ…

కొండాపూర్ 8వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యుల క్యాండిల్ ర్యాలీ.

…భారత్ న్యూస్ హైదరాబాద్….కొండాపూర్ 8వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యుల క్యాండిల్ ర్యాలీ రాష్ట్ర వ్యాప్తంగా సస్పెండ్ చేసిన కానిస్టేబుల్‌లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కానిస్టేబుల్ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ తీసిన కానిస్టేబుల్…

అది ఫార్మ్ హౌస్ కాదు.. నా బావమరిది ఉండే ఇల్లు..

…భారత్ న్యూస్ హైదరాబాద్….అది ఫార్మ్ హౌస్ కాదు.. నా బావమరిది ఉండే ఇల్లు.. ఈ మధ్యనే ఇల్లు కట్టుకున్నాడు.. ఇంట్లోకి వెళ్ళినప్పుడు అందరిని పిలవలేక పోయాడు.. అందుకు దసరా, దీపావళి సందర్భంగా పిలుచుకున్నాడు.. అది ఫ్యామిలీ ఫంక్షన్ సోషల్ మీడియాలో రేవ్…

సీఎం చంద్రబాబు గారిని కలిసిన 3ఎఫ్ ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్.

..భారత్ న్యూస్ అమరావతి..సీఎం చంద్రబాబు గారిని కలిసిన 3ఎఫ్ ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు. తూర్పు గోదావరి జిల్లాలో రూ.300 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ సౌకర్యంతో పెట్టుబడులకు సంసిద్ధత. సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం ఇచ్చిన సంస్థ ఎండీ, డైరెక్టర్…

లక్కవరం పోలీసులు పేకాట స్థావరం పై దాడి.

భారత్ న్యూస్ విజయవాడ…లక్కవరం పోలీసులు పేకాట స్థావరం పై దాడి. ఏలూరు జిల్లా.. 👉 జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం లో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి.👉 మొత్తం ఐదుగురు అరెస్టు.👉 ₹-14,330/-రూ నగదు, పేక ముక్కలు స్వాధీనం.👉 ఐదుగురు పై కేసు…

భోగాపురం లో క్రికెట్ స్టేడియం,

భారత్ న్యూస్ విజయవాడ…భోగాపురం లో క్రికెట్ స్టేడియం ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే పలు వ్యాపార సంస్థల ఏర్పాటు,,,,Ammiraju Udaya Shankar.sharma News Editor… విశాఖ సమీపాన భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నారు. తాజాగా, అక్కడ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం…

వైయస్ జగన్‌ మోహన్‌రెడ్డి ఒక యుద్ధ వీరుడు

..భారత్ న్యూస్ అమరావతి..వైయస్ జగన్‌ మోహన్‌రెడ్డి ఒక యుద్ధ వీరుడుఅందుకే జగన్‌ ఓడిపోయినా జనం ఆయన వెంట ఉన్నారు.షర్మిలమ్మ నారా చంద్రబాబు నాయుడు కు మద్దతు ఇస్తున్నారు కనుకే ఆమె వెంట ఎవరూ లేరు. తెలంగాణ బిడ్డ అని చెప్పి…మళ్లీ అక్కడ…

ఈ నెలలో లద్దాక్ లోని హాన్లేలో ఆసియాలోనే అతిపెద్ద ఇమేజింగ్ టెలిస్కోప్ MACEను కూడా ప్రారంభించాం:ప్రధాని మోదీ

భారత్ న్యూస్ అమరావతి..ప్రతి రంగంలో దేశం విజయాలు సాధిస్తోంది. ఉదాహరణకు ఈ నెలలో లద్దాక్ లోని హాన్లేలో ఆసియాలోనే అతిపెద్ద ఇమేజింగ్ టెలిస్కోప్ MACEను కూడా ప్రారంభించాం:ప్రధాని మోదీ ఇది 4300 మీటర్ల ఎత్తులో ఉంది.అందులో విశేషమేంటో తెలుసుకుందాం! ఇది భారతదేశ…