శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం,
శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం తిరుపతి( భారత్ న్యూస్ ) శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.
రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై రాజకీయ నాయకుల ఒత్తిళ్లు,,
..భారత్ న్యూస్ అమరావతి..రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఉత్తర రింగు రోడ్డు చౌటుప్పల్ వద్ద ముగుస్తుండడంతో, చౌటుప్పల్ పట్టణ శివారులోనే ఇంటర్చేంజ్ స్ట్రక్చర్ నిర్మించాల్సి ఉంది.. కానీ ఇక్కడ భూముల…
హైదరాబాద్ లో 144 సెక్షన్.
…భారత్ న్యూస్ హైదరాబాద్…హైదరాబాద్ లో 144 సెక్షన్. హైదరాబాద్:అక్టోబర్ 28తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర రాజధాని హైదరాబా ద్ నగరంలో నేడు 144 సెక్షన్ అమల్లోకి తీసుకు వచ్చింది ఇందు కోసం హైదరాబాద్ -సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలో…
ఈఏపీ సెట్ 4వ విడత కౌన్సెలింగ్పై నిర్ణయం తీసుకోండి..’ అధికారులకు హైకోర్టు ఆదేశం,
..భారత్ న్యూస్ అమరావతి..‘ఈఏపీ సెట్ 4వ విడత కౌన్సెలింగ్పై నిర్ణయం తీసుకోండి..’ అధికారులకు హైకోర్టు ఆదేశం, అమరావతి, అక్టోబర్ 28: ఆంధప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఏపీ ఈఏపీసెట్ నాలుగో విడత…
వ్యక్తిగత అవసరాల పేరుతో ఇసుక అక్రమ వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హెచ్చరించారు.
భారత్ న్యూస్ విజయవాడ…వ్యక్తిగత అవసరాల పేరుతో ఇసుక అక్రమ వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హెచ్చరించారు. ఆదివారం కాకాని నగర్ కార్యాలయం నుండి ఒక ప్రకటనలో మాట్లాడుతూ … వ్యక్తిగత అవసరాల పేరుతో ఇసుక తవ్వకాలు…
ఇది వైసీపీ కాదు.. కూటమి ప్రభుత్వం జాగ్రత్త: పవన్,
..భారత్ న్యూస్ అమరావతి..ఇది వైసీపీ కాదు.. కూటమి ప్రభుత్వం జాగ్రత్త: పవన్ “ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఎవరికి నచ్చినట్టు వారు చేయడానికి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు వ్యవహరించడానికి నిధులు దారి మళ్లించడానికి. ఇది కూటమి ప్రభుత్వం అన్న విషయం…
హైదరాబాద్లో బంగారం ధరలు..
.భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్లో బంగారం ధరలు.. _హైదరాబాద్ :- హైదరాబాద్లో కిలో వెండి ₹1,06,900 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹80,280 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹73,590
చైనాలో భారీ సంక్షోభం… పాఠశాలలు మూసివేత…
భారత్ న్యూస్ విజయవాడ…: చైనాలో భారీ సంక్షోభం… పాఠశాలలు మూసివేత… చైనా కొంతకాలంగా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ ప్రభావం విద్యతో పాటు అనేక రంగాలపై పడుతోంది. జననాల రేటు ఇటీవల గణనీయంగా తగ్గడంతో దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలలు మూసివేసినట్లు…
తమిళనాట మరో ‘జనసేన’..
..భారత్ న్యూస్ అమరావతి..తమిళనాట మరో ‘జనసేన’.. ఏపీలోని జనసేన తరహా పార్టీ తమిళనాడులోనూ ఆవిర్భవించింది. ప్రముఖ తమిళ హీరో విజయ్.. తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీని కొన్నాళ్ల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన అప్పట్లో తన పార్టీ సిద్ధాంతాలను…
రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.
…భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి ఇప్పటివరకు స్నేహపూర్వకంగా చెప్పాం..ఇక నుండి రోడ్ల పైకి వస్తాం అంటూ హెచ్చరిక మాకు గెలవడం రాకపోయినా, ఓడించడం…
