స్పెయిన్ వరదల్లో 158కి చేరిన మృతుల సంఖ్య,
భారత్ న్యూస్ విజయవాడ…స్పెయిన్ వరదల్లో 158కి చేరిన మృతుల సంఖ్య స్పెయిన్లో వర్షాలు భారీ విలయాన్ని సృష్టించాయి. ఆకస్మిక వరదలకు మృతుల సంఖ్య 158కి చేరింది. కేవలం వాలెన్సియాలోనే 155 మంది మరణించినట్లు గుర్తించారు. అనేక మంది గల్లంతైనట్లు అంచనా వేస్తున్నారు.…
దీపావళి పండుగ పూట రైతు కంట కన్నీరు,
.భారత్ న్యూస్ హైదరాబాద్….దీపావళి పండుగ పూట రైతు కంట కన్నీరు అకాల వర్షానికి పంట నీళ్ల పాలు మెదక్ – రామాయంపేటలో ఆకాల వర్షానికి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో కొట్టుకుపోయిన వరి ధాన్యం. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఇలా జరిగిందని…
రేపటి నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు అమలు.
భారత్ న్యూస్ విజయవాడ…రేపటి నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు అమలు.. రేపటి నుంచి ఆర్బీఐ డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ రూల్ అమలు.. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఫైనాన్స్ ఛార్జీలు 3.75 శాతానికి పెంపు.. రైల్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్ను 60 రోజులకు…
IPL జట్ల వద్ద పర్సులో మిగిలిన డబ్బులు ఇవే,
..భారత్ న్యూస్ అమరావతి.IPL జట్ల వద్ద పర్సులో మిగిలిన డబ్బులు ఇవే ఐపీఎల్లో వివిధ జట్లలో ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా విడుదలైంది. నవంబర్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఆ వేలంలో వివిధ జట్ల పర్స్లలో ఉన్న మొత్తం ఇలా ఉండనుంది.MI:…
ఏపీలో నవంబర్ 2 నుంచి కొత్త కార్యక్రమం అమలు….
..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో నవంబర్ 2 నుంచి కొత్త కార్యక్రమం అమలు…. ‘మిషన్ పాటోల్ ఫ్రీ ఏపీ’ కార్యక్రమం మొదలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే నెల నవంబర్ 2 నుంచి ‘మిషన్ పాటోల్ ఫ్రీ ఏపీ’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆరంభిస్తోంది.…
బందోబస్తు ఏర్పాట్లును పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఐపీఎస్.
భారత్ న్యూస్ విజయవాడ…ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు. బందోబస్తు ఏర్పాట్లును పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఐపీఎస్. అప్రమత్తతో, బాధ్యతగా విధులు నిర్వర్తించాలి. బందోబస్తు విధి నిర్వహణల పై దిశ నిర్దేశాలు చేసిన జిల్లా ఎస్పీ శ్రీ కే.వీ…
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నూతన ఛైర్మన్గా ప్రమాణ
భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నూతన ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దేవరాజు
సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్న ప్రధాని మోదీ.
..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్న ప్రధాని మోదీ. దీపావళి వేడుకలను ప్రధాని మోదీ సైనికులతో కలిసి జరుపుకున్నారు. గుజరాత్లోని కచ్లో సైనికులకు మిఠాయిలు తినిపించి ప్రధాని మోదీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి…
వన్ నేషన్-వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నాం..
…భారత్ న్యూస్ హైదరాబాద్…వన్ నేషన్-వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నాం.. వన్ నేషన్-వన్ ఎలక్షన్తో దేశం మరింత బలపడుతుంది వన్ నేషన్ – వన్ రేషన్తో పేద ప్రజలకు మేలు జరుగుతోంది.. త్వరలోనే వన్ నేషన్ – వన్ సివిల్ కోడ్…
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు…
భారత్ న్యూస్ విజయవాడ…సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు…
