కోదాడ దగ్గర ఢీ కొన్న రెండు బస్సులు.. 25 మందికి గాయాలు..!

..భారత్ న్యూస్ హైదరాబాద్….కోదాడ దగ్గర ఢీ కొన్న రెండు బస్సులు.. 25 మందికి గాయాలు..! సూర్యాపేట జిల్లా:- కోదాడ బైపాస్ కట్టకొమ్మగూడెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ బస్సును ఆర్టీసీ బస్సు వెనుక…

వరుణ్‌తేజ్‌ వెడ్డింగ్‌ వీడియో వైరల్‌

.భారత్ న్యూస్ అమరావతి..వరుణ్‌తేజ్‌ వెడ్డింగ్‌ వీడియో వైరల్‌ వరుణ్‌తేజ్‌- లావణ్య త్రిపాఠి వివాహ బంధంలోకి అడుగుపెట్టి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా తన సతీమణికి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్‌ ఫొటోను శుక్రవారం సాయంత్రం పోస్ట్‌ చేశారు వరుణ్‌. మరోవైపు, ‘ది హౌస్‌…

గోల్డ్ ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు!

భారత్ న్యూస్ విజయవాడ…గోల్డ్ ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు! అదేవిధంగా కిలో వెండి ధర ₹3,000 తగ్గి.. ₹1,06,000 గా కొనసాగుతుంది. గోల్డ్ ప్రియులకు శుభవార్త!! దేశీయ బులియన్ మార్కెట్‌లో వరుసగా మూడు రోజుల నుంచి పెరిగిన బంగారం ధరలు…

ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే విద్యార్థినీ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలను

.భారత్ న్యూస్ హైదరాబాద్…ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే విద్యార్థినీ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలను 40 శాతం మేరకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రులు, పలువురు నేతలు కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి…

థాంక్యూ సీఎం సార్,

.భారత్ న్యూస్ హైదరాబాద్…”థాంక్యూ సీఎం సార్”ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్న విద్యార్ధినీ విద్యార్థులు. 🔹ప్రభుత్వ హాస్టళ్ళు, అన్ని గురుకులాల్లో డైట్, కాస్మొటిక్ చార్జీలను 40% మేరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ…

రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహ విద్యార్థినీ విద్యార్థులకు ఇకపై బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించాలని, పెంచిన డైట్,

భారత్ న్యూస్ హైదరాబాద్….రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహ విద్యార్థినీ విద్యార్థులకు ఇకపై బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించాలని, పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలను పది రోజుల్లోగా అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అమలులో ఉన్న రేట్లకు…

2014-19లో రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉండేవో, ఇప్పుడు గత 5 ఏళ్ళ చేతకాని

..భారత్ న్యూస్ అమరావతి..2014-19లో రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉండేవో, ఇప్పుడు గత 5 ఏళ్ళ చేతకాని పాలనలో రోడ్లు ఎలా ఉన్నాయో మీరే చూడండి.వచ్చే 5 ఏళ్ళలో ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్డు ఉండేలా డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ గారు,…

ఈ రోజు సాయంత్రం కేరళకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.

..భారత్ న్యూస్ హైదరాబాద్…ఈ రోజు సాయంత్రం కేరళకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఓ కార్యక్రమానికి హాజరు కావడానికి ప్రత్యేక హెలికాప్టర్లో కేరళ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు….

తెలంగాణలో పోలీస్ రాజ్యం.. నిర్బంధంలో తెలంగాణ.

భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో పోలీస్ రాజ్యం.. నిర్బంధంలో తెలంగాణ. 20 జిల్లాల్లో పోలీస్ యాక్ట్ అమలు దిశగా ప్రభుత్వం. నేడు హోంగార్డుల చలో హైదరాబాద్.. ఇందిరాపార్క్ వద్ద నిరసన. ఆందోళనలు అడ్డుకునేందుకు ఆంక్షలు. ఇప్పటికే హైదరాబాద్ లో 144, 163 సెక్షన్లు…

ఈ నెల 5న ఆటో డ్రైవర్ల మహాధర్నా

భారత్ న్యూస్ హైదరాబాద్….ఈ నెల 5న ఆటో డ్రైవర్ల మహాధర్నా ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టిన ఈ నెల 5న ఇందిరాపార్క్ వద్ద జరిగే చలో హైదరాబాద్ మహా ధర్నాను జరిపి తీరుతామని తెలంగాణ ఆటో యూనియన్ జేఏసీ స్పష్టం చేసింది.…