జగన్ షర్మిళ మధ్య వివాదం మా కుటుంబ సమస్య అని విజయమ్మ గారు
భారత్ న్యూస్ విజయవాడ…జగన్ షర్మిళ మధ్య వివాదం మా కుటుంబ సమస్య అని విజయమ్మ గారు స్పష్టంగా చెప్పారు. ఇందులో ఎవ్వరూ జోక్యం జేసుకోవద్దని కూడా తెలియజేసారు.రాజకీయ పార్టీలు తలదూర్చవద్దని, దేవుడే పరిష్కరిస్తాడని ఆమె చెప్పారు. అన్నా చెల్లెళ్ల సమస్య ఇది…
తెలుగుదేశం పార్టీ అఫిషియల్ సోషల్ మీడియా రోజురోజుకీ దిగజారిపోతోంది,
భారత్ న్యూస్ విజయవాడ…తెలుగుదేశం పార్టీ అఫిషియల్ సోషల్ మీడియా రోజురోజుకీ దిగజారిపోతోంది 2022లో విజయమ్మ గారి కారు గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారే..చంద్రబాబూ నీ సొంత చెల్లెలను తిరుపతిలో యాక్సిడెంట్ చేపించింది నువ్వేనా? మీ బామర్ధి నందమూరి హరికృష్ణ గారు బ్రతికుంటే…
ఒక వ్యక్తి విలాసం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసింది ఇక్కడే*
.భారత్ న్యూస్ అమరావతి.ఒక వ్యక్తి విలాసం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసింది ఇక్కడే* ( విశాఖపట్నం ):విశాఖ రుషికొండ ప్యాలెస్ను సీఎంచంద్రబాబు పరిశీలించారు. అనంతరం ఆయనమీడియాతో మాట్లాడారు. రుషికొండ భవనాలు కళ్లుచెదిరేలా ఉన్నాయని తెలిపారు. ఒక వ్యక్తి విలాసంకోసం పర్యావరణాన్ని విధ్వంసం…
2027 Rajahmundry Godavari Pushkarams Muhurtam from 23rd July to 3rd August has been finalized.? It is estimated that 8 crore devotees will,
2027 Rajahmundry Godavari Pushkarams Muhurtam from 23rd July to 3rd August has been finalized.? It is estimated that 8 crore devotees will come for Pushkarams Authorities are ready for early…
టీటీడీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం నవంబర్ 6వ తేదీన!!
.భారత్ న్యూస్ అమరావతి..టీటీడీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం నవంబర్ 6వ తేదీన!! ఏపీలో టీటీడీ ఛైర్మన్ BR నాయుడు ప్రమాణ స్వీకారం చేసే ముహుర్తం ఖరారు అయింది. తిరుమలలో ఈ నెల 6వ తేదిన టీటీడీ పాలకమండలి ఛైర్మన్ గా ఆయన…
ఏపీలో డిసెంబర్లో కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టులు.
.భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో డిసెంబర్లో కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టులు. ఏపీలో ప్రిలిమినరీ టెస్ట్ పాసైన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు డిసెంబర్ చివరి వారంలో దేహ దారుఢ్య పరీక్షలు ఉంటాయని రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. కాగా గతేడాది జనవరిలో ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించారు.…
ఏపీలో రేపటి నుంచి కొత్త కార్యక్రమం మొదలు.
భారత్ న్యూస్ విజయవాడ…విజయనగరం : ఏపీలో రేపటి నుంచి కొత్త కార్యక్రమం మొదలు. ఏపీలో రేపటి నుంచి గుంతల రహిత రోడ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలోని గజపతినగరంలో ప్రారంభిస్తారు. రూ.860 కోట్లతో జనవరి 15…
ఎన్వీ రమణకు ఆ పదవి రెడీ చేసిన చంద్రబాబు..?
భారత్ న్యూస్ విజయవాడ…ఎన్వీ రమణకు ఆ పదవి రెడీ చేసిన చంద్రబాబు..? సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణకు కీలక పదవి రెడీ అయిందా? ఆయనకు ఈ సారి ఖచ్చితంగా పదవి దక్కుతుందా? అంటే.. టీడీపీ వర్గాలు…
రూ.42,362 కోట్లతో విజయవాడ, విశాఖల్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్,
.భారత్ న్యూస్ అమరావతి..రూ.42,362 కోట్లతో విజయవాడ, విశాఖల్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏపీలో విజయవాడ మరియు విశాఖలలో మెట్రోరైలు ప్రాజెక్టులను చేపట్టేందుకు 2024 ధరల ప్రకారం రూ.42,362 కోట్లు సమకూర్చాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం…
స్పెయిన్లో వరద బీభత్సం.. 205కి చేరిన మృతుల సంఖ్య
..భారత్ న్యూస్ అమరావతి..స్పెయిన్లో వరద బీభత్సం.. 205కి చేరిన మృతుల సంఖ్య తూర్పు స్పెయిన్లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల కారణంగా దాదాపుగా 205 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఈ వరదల్లో…
