Author: Uday Shankar Sharma

నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్ 20 ఉపగ్రహం..

భారత్ న్యూస్ విశాఖపట్నం.నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్ 20 ఉపగ్రహం.. అమెరికాలో ఫ్లోరిడా కేప్‌ కెనావెరల్‌ నుంచి ప్రయోగం.. జీశాట్ – 20ని నింగిలోకి మోసుకెళ్లిన స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ఫాల్కన్‌.. వాణిజ్యపరంగా ఇస్రో, స్పేస్‌ ఎక్స్‌ మధ్య తొలి ప్రయోగం.. మారుమూల ప్రాంతాలకు…

ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీలపై చర్చ ఉద్యోగుల బదిలీపై కసరత్తు జరుగుతోంది-పయ్యావుల ఏపీకిచెందిన 1,942మంది తెలంగాణకు వెళ్లేందుకు ఆసక్తి తెలంగాణకు చెందిన 1447 మంది ఏపీకి వచ్చేందుకు సుముఖత ఉద్యోగుల వన్…

Cold Wave: పెరుగుతున్న చలి తీవ్రత..!

..భారత్ న్యూస్ హైదరాబాద్….Cold Wave: పెరుగుతున్న చలి తీవ్రత..!! నవంబరు 19: రాష్ట్రంలో చలి తీవ్రత క్రమేపీ పెరుగుతోంది. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి ప్రభావం ఎక్కువవుతోంది.సోమవారం సైతం కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో 12.0డిగ్రీల అత్యల్ప…

కాగ్ చీఫ్‌గా తెలుగు అధికారి కే.సంజయ్ మూర్తి నియామకం

భారత్ న్యూస్ విజయవాడ…కాగ్ చీఫ్‌గా తెలుగు అధికారి కే.సంజయ్ మూర్తి నియామకం సంజయ్ మూర్తి నియామకంపై నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఆర్థిక శాఖ 1989 బ్యాచ్ ఐఏఎస్ సంజయ్ మూర్తిని కాగ్ చీఫ్‌గా నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమలాపురంకు…

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

భారత్ న్యూస్ విజయవాడ…మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం ముంబయి, రాంచీ: మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. నేడు మహారాష్ట్రలో ఒకే విడతలో భాగంగా మొత్తం 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.. మరోవైపు ఝార్ఖండ్‌లో రెండో విడతలో…

నేడే ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్‌..

..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…నేడే ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్‌.. అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోద…

25 నుంచి పార్లమెంటు,,,,

భారత్ న్యూస్ విశాఖపట్నం25 నుంచి పార్లమెంటు ఒక దేశం-ఒకే ఎన్నిక’, వక్ఫ్‌ బిల్లులే కీలకం.. ఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 25న ప్రారంభం కానున్నాయి.. డిసెంబరు 20 వరకు జరుగనున్నాయి. వక్ఫ్‌ సవరణ బిల్లు, ‘ఒక దేశం-ఒకే…

విడాకులు తీసుకున్న AR రెహమాన్ దంపతులు

..భారత్ న్యూస్ అమరావతి..విడాకులు తీసుకున్న AR రెహమాన్ దంపతులు AR రెహమాన్ నుంచి ఆయన భార్య సైరా బాను విడిపోతున్నట్లు ఆమె తరఫు న్యాయవాది ప్రకటించారు…

పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ

.భారత్ న్యూస్ అమరావతి..పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పోసాని కృష్ణ మురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి వంశీకృష్ణ చేసిన ఫిర్యాదుపై కసు నమోదు చేసిన ఏపీ సీఐడీ.

అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన స్కూల్ బస్సు.. 40 మంది విద్యార్థులకు గాయాలు

.భారత్ న్యూస్ హైదరాబాద్….అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన స్కూల్ బస్సు.. 40 మంది విద్యార్థులకు గాయాలు మేడ్చల్ – కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం ఓ స్కూల్ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. డివైన్ గ్రేస్ ఇంటర్నేషనల్ స్కూలుకు చెందిన…