Author: Uday Shankar Sharma

సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా.

.భారత్ న్యూస్ అమరావతి..ఢిల్లీ: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఉదయం 10 గంటలకు సీజేఐగా ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా.. జస్టిస్ సంజీవ్ ఖన్నాతో ప్రమాణం చేయించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. వచ్చే ఏడాది మే…

నేటి అసెంబ్లీకి వైసీపీ దూరం

భారత్ న్యూస్ విజయవాడ….అమరావతి: నేటి అసెంబ్లీకి వైసీపీ దూరం.. మండలి సమావేశాలకు హాజరుకానున్న వైసీపీ ఎమ్మెల్సీలు.. ఇవాళ వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో భేటీ కానున్న జగన్.. సభలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్న జగన్.

ఓట్ల కోసం ఇంటింటి కుటుంబ సర్వే చేయట్లేదు.

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఓట్ల కోసం ఇంటింటి కుటుంబ సర్వే చేయట్లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాధ్యతతో సర్వే చేస్తున్నాం. ప్రభుత్వం బలవంతంగా ఆధార్‌, పాన్‌ వివరాలు సేకరించలేదు. ఇష్టముంటేనే కులం, ఆధార్‌, పాన్‌ వివరాలు చెప్పొచ్చు. ఎన్యూమారేటర్ల విధులకు ఆటంకం కలిగిస్తే…

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న..

భారత్ న్యూస్ విజయవాడ…AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న.. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. సోమవారం (నేటి) నుంచి ఏసీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయ. సమావేశాల తొలిరోజే 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి…

పోలీసులు రాత్రికి రాత్రి ఇళ్ళమీదపడి వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఎత్తుకెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పడం లేదు.. చిత్ర హింసలు పెడుతున్నారు. ఇది రాక్షస రాజ్యమా? ఎవరూ అధైర్యపడొద్దు సోషల్ మీడియా కార్యకర్తలకు వైయస్ఆర్ సీపీ అండగా ఉంటుంది.

-విడదల రజిని గారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త భారత్ న్యూస్ విజయవాడ…పోలీసులు రాత్రికి రాత్రి ఇళ్ళమీదపడి వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఎత్తుకెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పడం లేదు.. చిత్ర హింసలు పెడుతున్నారు. ఇది రాక్షస…

.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. గుంటూరులో నిర్వహించిన అటవీవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో పాల్గొన్నారు.

..భారత్ న్యూస్ అమరావతి..రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. గుంటూరులో నిర్వహించిన అటవీవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరవీరుల స్ధూపం వద్ద…అటవీ శాఖలో సేవలందిస్తూ అమరులైన వారికి ఘనంగా నివాళులర్పించారు.

వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీ గ్యాంగ్ అరెస్టు.

భారత్ న్యూస్ విజయవాడ…వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీ గ్యాంగ్ అరెస్టు. 1 కోటి 50 లక్షల రూపాయల విలువగల రాగి వైర్,దిమ్మలు రికవరీ. జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపీఎస్ శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం సబ్…

సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పుల కలకలం..

…భారత్ న్యూస్ హైదరాబాద్….సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పుల కలకలం.. ప్రియురాలి తండ్రిపై కాల్పులు జరిపిన ప్రియుడు.. కంట్లో నుండి దూసుకెళ్లిన బుల్లెట్ హైదరాబాద్ – సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటేశ్వర కాలనీ రోడ్డు నెంబర్ 14…

సుప్రీంకోర్టు సీజేఐగా 11న సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం..!!

భారత్ న్యూస్ విజయవాడ…Justice Sanjiv Khanna | సుప్రీంకోర్టు సీజేఐగా 11న సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం..!! Justice Sanjiv Khanna | సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణం చేస్తారు. జస్టిస్ సంజీవ్ ఖన్నాతో…