Author: Uday Shankar Sharma

ముగ్గురు మంత్రులపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్

…భారత్ న్యూస్ హైదరాబాద్….ముగ్గురు మంత్రులపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ కర్ణాటకలో తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను వక్స్ బోర్డుకు చెందినవంటూ నోటీసులు ఇచ్చారు.. ఈ వివాదానికి కారణం మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అని బీజేపీ ఆరోపించింది. అబ్కారీ శాఖలో…

యాసంగికి కూడా రైతుభరోసా లేనట్టేనా?

భారత్ న్యూస్ హైదరాబాద్….…యాసంగికి కూడా రైతుభరోసా లేనట్టేనా? రైతు భరోసా అమలుపై అస్పష్టత నెలకొంది.. ఈ ఏడాది వానాకాలం సీజన్లో రైతులకు భరోసా సాయం చేయకుండా వాయిదా వేసిన ప్రభుత్వం. ప్రస్తుత యాసంగి సీజన్లోనైనా ఇస్తుందా లేదా అన్నదానిపై అయోమయంలో రైతులు.…

అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు

భారత్ న్యూస్ విజయవాడ…అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసింది? ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు…

.ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు

భారత్ న్యూస్ హైదరాబాద్….ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. అటువంటి వ్యాపారులపై అవసరమైతే ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ESMA) కింద చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.…

తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడంలో రాష్ట్రంలోని హిందూ ముస్లింలను ప్రభుత్వం రెండు కళ్లలా భావిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు

.భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడంలో రాష్ట్రంలోని హిందూ ముస్లింలను ప్రభుత్వం రెండు కళ్లలా భావిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి అందరి సహకారం కావాలని కోరారు.…

సిటిఎం పెద్ద చెరువులో విషం కలిపి చేపలు చంపిన దుర్మార్గుడు

భారత్ న్యూస్ విజయవాడ..అన్నమయ్య జిల్లా మదనపల్లె సిటిఎం పెద్ద చెరువులో విషం కలిపి చేపలు చంపిన దుర్మార్గుడులక్ష లాది చేపలు మృత్యువాత పడి నీళ్లలో తేలాడుతున్న వైనంచెరువులో నీళ్లు విషతుల్యం కావడంతో పశువుల కాపర్లు ఆగ్రహం వ్యక్తంచెరువులో విషం కలిపిన వారిపై…

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఐఎండి సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలోని ఆవర్తనం ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.ఇది తదుపరి రెండు రోజుల్లో పశ్చిమ దిశగా…

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సింగనమల మండల చిలేపల్లి జలాలపురం వంకలు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చెయ్యకుండా పోలీసుల గస్తీ

భారత్ న్యూస్ అమరావతి..జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సింగనమల మండల చిలేపల్లి జలాలపురం వంకలు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చెయ్యకుండా పోలీసుల గస్తీ ఈ సందర్భంగా ఎస్ ఐ శరత్ చంద్ర మాట్లాడుతూ మండల పరిధిలో హిటాచీలు జెసిపిలు టిప్పర్లు…

సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ పనిచేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విషయం పై మీడియా సమావేశం.

భారత్ న్యూస్ విజయవాడ….గుంటూరు… సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ పనిచేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విషయం పై మీడియా సమావేశం. గుంటూరు సిద్ధార్థనగర్ లోని అంబటి రాంబాబు కార్యాలయంలో ఏర్పాటు చేసిన…

జనవరి 13 నుంచి మహా కుంభమేళా.. ఏర్పాట్లు షురూ

భారత్ న్యూస్ విజయవాడ…జనవరి 13 నుంచి మహా కుంభమేళా.. ఏర్పాట్లు షురూ 12 ఏళ్లకోసారి నిర్వహించే మహా కుంభమేళాకు యూపీలోని ప్రయాగ్రాజ్ సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 13(పుష్య పూర్ణిమ) నుంచి ఫిబ్రవరి26 (శివరాత్రి) వరకు వైభవంగా కొనసాగనుంది. హరిద్వార్, నాసిక్,…