ముగ్గురు మంత్రులపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్
…భారత్ న్యూస్ హైదరాబాద్….ముగ్గురు మంత్రులపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ కర్ణాటకలో తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను వక్స్ బోర్డుకు చెందినవంటూ నోటీసులు ఇచ్చారు.. ఈ వివాదానికి కారణం మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అని బీజేపీ ఆరోపించింది. అబ్కారీ శాఖలో…
