Month: November 2024

కేటీఆర్.. వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయ్…?

..భారత్ న్యూస్ హైదరాబాద్….కేటీఆర్.. వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయ్…? 2014 లో ఎన్నికల అఫిడవిట్ లో చూపెట్టిన ఆస్తులు ఎన్ని..? 2023 ఎన్నికల అఫిడవిట్ లో చూపెట్టిన ఆస్తులు ఎన్ని..? పది సంవత్సరాలలో నీ ఆస్తి వేల కోట్లకు ఎలా…

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసిల్దార్, పంచాయతీ సెక్రెటరీ

.భారత్ న్యూస్ హైదరాబాద్….కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసిల్దార్, పంచాయతీ సెక్రెటరీ కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సిమెంట్ రోడ్ల చెక్కుల చెల్లింపు కోసం లంచం తీసుకుంటూ జైనూర్ తహసిల్దార్, జెండాగుడా కార్యదర్శి ఏసీబికీ పట్టుబడ్డారు.…

కార్తీకమాసం సందర్భంగా మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

భారత్ న్యూస్ హైదరాబాద్…కార్తీకమాసం సందర్భంగా మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం కార్తీకమాస దీపోత్సవాల్లో పాల్గొనే మహిళలకు 2 మట్టి ప్రమిదలు, నూనె, వత్తులు, పసుపు, కుంకుమ, బ్లౌజ్ పీస్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించిన మంత్రి కొండా సురేఖ….

కేసముద్రంలో పట్టుబడిన 10 కేజీల గంజాయి..

..భారత్ న్యూస్ హైదరాబాద్….కేసముద్రంలో పట్టుబడిన 10 కేజీల గంజాయి.. నిన్నటి రోజు అనగా 01.11.2024 న సాయంత్రం సమయంలో కిషంత్ నాయక్ s/o పరంష్య నాయక్ 23 yr, కులం పడవా, కూలి r/o దుంగస్ఖల్ గ్రామం గజపతి జిల్లా అను…

జగన్ షర్మిళ మధ్య వివాదం మా కుటుంబ సమస్య అని విజయమ్మ గారు

భారత్ న్యూస్ విజయవాడ…జగన్ షర్మిళ మధ్య వివాదం మా కుటుంబ సమస్య అని విజయమ్మ గారు స్పష్టంగా చెప్పారు. ఇందులో ఎవ్వరూ జోక్యం జేసుకోవద్దని కూడా తెలియజేసారు.రాజకీయ పార్టీలు తలదూర్చవద్దని, దేవుడే పరిష్కరిస్తాడని ఆమె చెప్పారు. అన్నా చెల్లెళ్ల సమస్య ఇది…

తెలుగుదేశం పార్టీ అఫిషియల్ సోషల్ మీడియా రోజురోజుకీ దిగజారిపోతోంది,

భారత్ న్యూస్ విజయవాడ…తెలుగుదేశం పార్టీ అఫిషియల్ సోషల్ మీడియా రోజురోజుకీ దిగజారిపోతోంది 2022లో విజయమ్మ గారి కారు గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారే..చంద్ర‌బాబూ నీ సొంత చెల్లెలను తిరుపతిలో యాక్సిడెంట్ చేపించింది నువ్వేనా? మీ బామర్ధి నందమూరి హరికృష్ణ గారు బ్ర‌తికుంటే…

ఒక వ్యక్తి విలాసం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసింది ఇక్కడే*

.భారత్ న్యూస్ అమరావతి.ఒక వ్యక్తి విలాసం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసింది ఇక్కడే* ( విశాఖపట్నం ):విశాఖ రుషికొండ ప్యాలెస్ను సీఎంచంద్రబాబు పరిశీలించారు. అనంతరం ఆయనమీడియాతో మాట్లాడారు. రుషికొండ భవనాలు కళ్లుచెదిరేలా ఉన్నాయని తెలిపారు. ఒక వ్యక్తి విలాసంకోసం పర్యావరణాన్ని విధ్వంసం…

టీటీడీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం నవంబర్ 6వ తేదీన!!

.భారత్ న్యూస్ అమరావతి..టీటీడీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం నవంబర్ 6వ తేదీన!! ఏపీలో టీటీడీ ఛైర్మన్ BR నాయుడు ప్రమాణ స్వీకారం చేసే ముహుర్తం ఖరారు అయింది. తిరుమలలో ఈ నెల 6వ తేదిన టీటీడీ పాలకమండలి ఛైర్మన్ గా ఆయన…

ఏపీలో డిసెంబర్లో కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టులు.

.భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో డిసెంబర్లో కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టులు. ఏపీలో ప్రిలిమినరీ టెస్ట్ పాసైన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు డిసెంబర్ చివరి వారంలో దేహ దారుఢ్య పరీక్షలు ఉంటాయని రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. కాగా గతేడాది జనవరిలో ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించారు.…