Month: November 2024

ఏపీలో రేపటి నుంచి కొత్త కార్యక్రమం మొదలు.

భారత్ న్యూస్ విజయవాడ…విజయనగరం : ఏపీలో రేపటి నుంచి కొత్త కార్యక్రమం మొదలు. ఏపీలో రేపటి నుంచి గుంతల రహిత రోడ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలోని గజపతినగరంలో ప్రారంభిస్తారు. రూ.860 కోట్లతో జనవరి 15…

ఎన్వీ ర‌మ‌ణ‌కు ఆ ప‌ద‌వి రెడీ చేసిన చంద్ర‌బాబు..?

భారత్ న్యూస్ విజయవాడ…ఎన్వీ ర‌మ‌ణ‌కు ఆ ప‌ద‌వి రెడీ చేసిన చంద్ర‌బాబు..? సుప్రీంకోర్టు మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్ వీ ర‌మ‌ణ‌కు కీల‌క ప‌దవి రెడీ అయిందా? ఆయ‌న‌కు ఈ సారి ఖ‌చ్చితంగా ప‌ద‌వి ద‌క్కుతుందా? అంటే.. టీడీపీ వ‌ర్గాలు…

రూ.42,362 కోట్లతో విజయవాడ, విశాఖల్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్,

.భారత్ న్యూస్ అమరావతి..రూ.42,362 కోట్లతో విజయవాడ, విశాఖల్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏపీలో విజయవాడ మరియు విశాఖలలో మెట్రోరైలు ప్రాజెక్టులను చేపట్టేందుకు 2024 ధరల ప్రకారం రూ.42,362 కోట్లు సమకూర్చాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం…

స్పెయిన్‌లో వరద బీభత్సం.. 205కి చేరిన మృతుల సంఖ్య

..భారత్ న్యూస్ అమరావతి..స్పెయిన్‌లో వరద బీభత్సం.. 205కి చేరిన మృతుల సంఖ్య తూర్పు స్పెయిన్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల కారణంగా దాదాపుగా 205 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఈ వరదల్లో…

కోదాడ దగ్గర ఢీ కొన్న రెండు బస్సులు.. 25 మందికి గాయాలు..!

..భారత్ న్యూస్ హైదరాబాద్….కోదాడ దగ్గర ఢీ కొన్న రెండు బస్సులు.. 25 మందికి గాయాలు..! సూర్యాపేట జిల్లా:- కోదాడ బైపాస్ కట్టకొమ్మగూడెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ బస్సును ఆర్టీసీ బస్సు వెనుక…

వరుణ్‌తేజ్‌ వెడ్డింగ్‌ వీడియో వైరల్‌

.భారత్ న్యూస్ అమరావతి..వరుణ్‌తేజ్‌ వెడ్డింగ్‌ వీడియో వైరల్‌ వరుణ్‌తేజ్‌- లావణ్య త్రిపాఠి వివాహ బంధంలోకి అడుగుపెట్టి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా తన సతీమణికి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్‌ ఫొటోను శుక్రవారం సాయంత్రం పోస్ట్‌ చేశారు వరుణ్‌. మరోవైపు, ‘ది హౌస్‌…

గోల్డ్ ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు!

భారత్ న్యూస్ విజయవాడ…గోల్డ్ ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు! అదేవిధంగా కిలో వెండి ధర ₹3,000 తగ్గి.. ₹1,06,000 గా కొనసాగుతుంది. గోల్డ్ ప్రియులకు శుభవార్త!! దేశీయ బులియన్ మార్కెట్‌లో వరుసగా మూడు రోజుల నుంచి పెరిగిన బంగారం ధరలు…

ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే విద్యార్థినీ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలను

.భారత్ న్యూస్ హైదరాబాద్…ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే విద్యార్థినీ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలను 40 శాతం మేరకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రులు, పలువురు నేతలు కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి…

థాంక్యూ సీఎం సార్,

.భారత్ న్యూస్ హైదరాబాద్…”థాంక్యూ సీఎం సార్”ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్న విద్యార్ధినీ విద్యార్థులు. 🔹ప్రభుత్వ హాస్టళ్ళు, అన్ని గురుకులాల్లో డైట్, కాస్మొటిక్ చార్జీలను 40% మేరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ…

రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహ విద్యార్థినీ విద్యార్థులకు ఇకపై బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించాలని, పెంచిన డైట్,

భారత్ న్యూస్ హైదరాబాద్….రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహ విద్యార్థినీ విద్యార్థులకు ఇకపై బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించాలని, పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలను పది రోజుల్లోగా అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అమలులో ఉన్న రేట్లకు…