Month: November 2024

గురుకుల పాఠశాలలో 60 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం

భారత్ న్యూస్ హైదరాబాద్…గురుకుల పాఠశాలలో 60 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అస్వస్థత అయిన విద్యార్థినుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. శుక్రవారం వరకు 45…

నల్లజర్ల: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

భారత్ న్యూస్ విజయవాడ…నల్లజర్ల: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి నల్లజర్ల మండలం పుల్లలపాడు జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనింది. ఈ ఘటనలో కారు ముందు సీట్లో కూర్చున్న మహిళ అక్కడికక్కడే…

కివీస్‌పై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన పంత్

..భారత్ న్యూస్ అమరావతి..కివీస్‌పై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన పంత్ న్యూజిలాండ్‌‌పై అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ బాదిన భారత క్రికెటర్‌గా రిషబ్ పంత్ ఘనత సాధించాడు. ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో శనివారం ఈ రికార్డు నెలకొల్పాడు. భారత్…

పట్నా పైరేట్స్ సూపర్ షో,

..భారత్ న్యూస్ అమరావతి..పట్నా పైరేట్స్ సూపర్ షో ప్రొ కబడ్డీ సీజన్ 11లో పట్నా పైరేట్స్ వరుసగా మూడో విజయం సాధించింది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పట్నా 42-37 పాయింట్ల తేడాతో యూపీ యోధా టీమ్‌పై జయకేతనం…

ఏపీలో జనవరిలో కొత్త రేషన్ కార్డులు!

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో జనవరిలో కొత్త రేషన్ కార్డులు! ఏపీలో నూతన సంవత్సర కానుకగా జనవరిలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుతెలుస్తోంది. కొత్తగా పెళ్లైన జంటలతో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి కార్డులు ఇవ్వనుంది.ప్రస్తుతం…

ఏపీలో ‘దీపం 2.0’ పథకం..

..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో ‘దీపం 2.0’ పథకం.. తప్పని ఈ-కేవైసీ తిప్పలు *అమరావతి : ఏపీలో దీపం 2.0 కింద వంట గ్యాస్ రాయితీ పొందేందుకు ఈ-కేవైసీ తప్పనిసరి అని గ్యాస్ డీలర్లు చెప్తున్నారు. దీంతో లబ్ధిదారులు పెద్దఎత్తున గ్యాస్ ఏజెన్సీల…

చిత్తూరు సభలో వైసీపీ ఎంపీ విజయసాయి కీలక వ్యాఖ్యలు.

భారత్ న్యూస్ విజయవాడ…చిత్తూరు సభలో వైసీపీ ఎంపీ విజయసాయి కీలక వ్యాఖ్యలు. 2027 చివరిలో ఎన్నికలు రాబోతున్నాయి-విజయసాయిరెడ్డి ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సమాయత్తం కావాలి-విజయసాయి కార్యకర్తలను విస్మరించామన్న అపవాదు తొలగిపోవాలికార్యకర్తలను ప్రాణంగా చూసుకోవాల్సిన బాధ్యత నేతలదే చిత్తూరులోని 14 నియోజకవర్గాల…

కిసాన్ క్రెడిట్ కార్డు.. రైతులకు రూ.3 లక్షలు

.భారత్ న్యూస్ అమరావతి..కిసాన్ క్రెడిట్ కార్డు.. రైతులకు రూ.3 లక్షలు కేంద్ర ప్రభుత్వం ‘కిసాన్ క్రెడిట్ కార్డు’ పథకాన్ని రైతుల కోసం అమలు చేస్తోంది. దీని ద్వారా 7 శాతం వడ్డీతో రూ.3 లక్షల వరకు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో రైతులు…

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని ఖన్యార్‌ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

భారత్ న్యూస్ విజయవాడ…Jammu And Kashmir : జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని ఖన్యార్‌ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.