Month: November 2024

హైదరాబాద్-విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారి రెండు తెలుగు రాష్ట్రాలు (తెలంగాణ-ఏపీ) మధ్య వారధిగా ఉన్న విషయం తెలిసిందే.

భారత్ న్యూస్ విజయవాడ…హైదరాబాద్-విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారి రెండు తెలుగు రాష్ట్రాలు (తెలంగాణ-ఏపీ) మధ్య వారధిగా ఉన్న విషయం తెలిసిందే. దేశంలో అత్యంత ఎక్కువ రద్దీగా ఉండే నేషనల్ హైవేల్లో ఇదీ ఒకటి.ఈ రహదారిపై ప్రతి రోజూ వేల సంఖ్యలో…

భారత్ న్యూస్ విజయవాడ…పోస్టుమార్టానికి వైద్యుల ఏర్పాట్లు.. బతికే ఉన్నానంటూ యువకుడి కేకలు! 💥 షాక్ అయిన వైద్యులు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఘటనరోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడుచికిత్స పొందుతూ మృతి చెందినట్టు వైద్యుల ప్రకటనపోస్టుమార్టం కోసం స్ట్రెచర్‌పై తీసుకెళ్తుండగా కదలికఆపై బతికే ఉన్నానంటూ…

విజయం ముంగిట బోల్తా.. ముంబై టెస్టులోనూ భారత్ ఓటమి,

..భారత్ న్యూస్ అమరావతి..విజయం ముంగిట బోల్తా.. ముంబై టెస్టులోనూ భారత్ ఓటమి ముంబై: అదే చెత్త బ్యాటింగ్.. అదే నిలకడలేని ఆటతీరు.. ముంబై టెస్టులోనూ బెంగళూరు, పూణే టెస్టుల ఫలితమే ఎదురైంది. న్యూజిలాండ్‌తో మూడవ టెస్ట్ మ్యాచ్‌లోనూ భారత్ చిత్తుచిత్తుగా ఓడిపోయింది.…

ఈ నెల 7 నుంచి ఏపీ, తెలంగాణలో వర్షాలు: IMD

..భారత్ న్యూస్ అమరావతి..ఈ నెల 7 నుంచి ఏపీ, తెలంగాణలో వర్షాలు: IMD తెలుగు రాష్ట్రాలలో మళ్లీ వర్షాలు దంచికొట్టనున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ…

త్వరలో ప్రారంభం కానున్న శబరిమల అయ్యప్ప స్వామి యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి

భారత్ న్యూస్ విజయవాడ…త్వరలో ప్రారంభం కానున్న శబరిమల అయ్యప్ప స్వామి యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి గత ఏడాది శబరిమల యాత్రా సీజన్‌లో 15 లక్షల మంది భక్తులకు అన్నదానం చేసినట్లు కేరళ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వాసవన్ తెలిపారు.…

బాలీవుడ్‌పై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ విమర్శలు..ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాలకు సొంత చిత్ర పరిశ్రమలే లేవు..*

..భారత్ న్యూస్ అమరావతి..బాలీవుడ్‌పై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ విమర్శలు..ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాలకు సొంత చిత్ర పరిశ్రమలే లేవు..* దక్షిణాదిలో చిత్ర పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి..బాలీవుడ్‌లో హిందీ సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు: ఉదయనిధి స్టాలిన్ Udhayanidhi Stalin: బాలీవుడ్‌పై…

ఇక టిమ్స్ ఆసుపత్రి లేనట్లే,

భారత్ న్యూస్ హైదరాబాద్….ఇక టిమ్స్ ఆసుపత్రి లేనట్లే కరోనా సమయంలో వైద్య సేవలు అందించేందుకు గచ్చిబౌలిలో వెయ్యికిపైగా ఐసీయూ పడకలతో ఏర్పాటు చేసిన టీమ్స్ ఆస్పత్రి ఇక లేనట్లే టిమ్స్ భవనాలు, సంబంధిత భూములను యూత్ అడ్వాన్స్ మెంట్ టూరిజం అండ్…

త్వరలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బస్సు యాత్ర

భారత్ న్యూస్ హైదరాబాద్….త్వరలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బస్సు యాత్ర డిసెంబర్ లేదా జనవరిలో తెలంగాణాలోని 36 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ బస్సు యాత్ర చేయనున్న భట్టి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన నైపథ్యంలో.. 2023లో చేసిన పాదయాత్రలో…

మరో సారి విమానానికి బాంబు బెదిరింపు

భారత్ న్యూస్ హైదరాబాద్….మరో సారి విమానానికి బాంబు బెదిరింపు గోవా నుంచి కలకత్తా వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు శంషాబాద్ విమానాశ్రయంలో విమానం అత్యవసర ల్యాండ్లింగ్ విమానంలో ప్రయాణిస్తున్న 180 మంది ప్రయాణికులను కిందకు దించి తనిఖీలు చేసిన ఎయిర్…

నెల రోజులుగా మిషన్ భగీరథ నీళ్ళు రావట్లేదని బిందెలతో రోడ్డెక్కిన మహిళలు

.భారత్ న్యూస్ హైదరాబాద్…నెల రోజులుగా మిషన్ భగీరథ నీళ్ళు రావట్లేదని బిందెలతో రోడ్డెక్కిన మహిళలు నల్లగొండ మండలం చెన్నారం గ్రామంలో నెల రోజులుగా త్రాగునీరు రాకపోవడంతో రోడ్డెక్కిన మహిళలు.. నల్గొండ కనగల్ రహదారిపై భారీ ట్రాఫిక్….