Month: November 2024

పలాసలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల లైంగిక దాడికి గురైన ఇద్దరు మైనర్ బాలికల కుటుంబానికి అండగా వైయస్‌ఆర్‌సీపీ,

..భారత్ న్యూస్ అమరావతి..పలాసలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల లైంగిక దాడికి గురైన ఇద్దరు మైనర్ బాలికల కుటుంబానికి అండగా వైయస్‌ఆర్‌సీపీ వైయస్‌ఆర్‌సీపీ తరఫున బాధిత కుటుంబాలకి రూ.10 లక్షల ఆర్థిక సాయం ఇటీవల ప్రకటించిన వైయస్ జగన్ గారు బాధితులకి తాజాగా…

అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.

.భారత్ న్యూస్ హైదరాబాద్….అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసదుద్దీన్ ఒవైసీని ముస్లిం సోదరులే పట్టించుకోరు.. ఆయన గురించి మాట్లాడి వేస్ట్. ఎవరి జాతకాలు ఏంటో ప్రజలే నిర్ణయిస్తారు. మూసీ ప్రాజెక్టును మొదలు పెట్టింది మేమే.. మేము…

కరోనా కష్ట కాలంలో కూడా కేసీఆర్ టైంకు రైతుబంధు ఇచ్చాడు

భారత్ న్యూస్ హైదరాబాద్…కరోనా కష్ట కాలంలో కూడా కేసీఆర్ టైంకు రైతుబంధు ఇచ్చాడు ఆదాయం లేకపోయినా, కరోనా వచ్చి అంత కింది మీద అయిన టైంకి కేసీఆర్ రైతుబంధు ఇచ్చాడు రూ. లక్ష 50 వేల కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ…

తెలంగాణలో ప్రతి ఇంటికీ ఈ స్టిక్కర్.. ఉంటేనే లెక్కలోకి వస్తారు..!!

…భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో ప్రతి ఇంటికీ ఈ స్టిక్కర్.. ఉంటేనే లెక్కలోకి వస్తారు..!! PRTU TG లేటెస్ట్ ఆఫ్ డేట్ సమగ్ర సర్వేలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇండ్ల లెక్కలు తీస్తున్నారు. శుక్రవారం అన్ని గ్రామాల్లో విలేజ్ సెక్రటరీల నుంచి ఎంపీడీవోల స్థాయి…

ఎందుకంటే : నవంబర్ 6 నుంచి ఒంటి పూట బడులు..!!

PRTU TG లేటెస్ట్ ఆఫ్ డేట్ .భారత్ న్యూస్ హైదరాబాద్,,ఎందుకంటే : నవంబర్ 6 నుంచి ఒంటి పూట బడులు..!! PRTU TG లేటెస్ట్ ఆఫ్ డేట్ తెలంగాణ రాష్ట్రంలో పిల్లలకు గుడ్ న్యూస్. 2024, నవంబర్ 6వ తేదీ నుంచి…

తెలంగాణ ఉద్యమ కారుల ఆత్మీయ సమ్మేళనం ను విజయవంతం చేయండి

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ పంది వెంకట్ రాంరెడ్డి ..భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణ ఉద్యమ కారుల ఆత్మీయ సమ్మేళనం ను విజయవంతం చేయండి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ పంది వెంకట్ రాంరెడ్డి తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమం…

ఛలో పాలమూరు ఈ నెల 7వ తేదీన “మాదిగల పబ్లిక్ ధర్మయుద్ద మహాసభ సదస్సు ను విజయవంతం చేద్దాం.

భారత్ న్యూస్ హైదరాబాద్….ఛలో పాలమూరు ఈ నెల 7వ తేదీన “మాదిగల పబ్లిక్ ధర్మయుద్ద మహాసభ సదస్సు ను విజయవంతం చేద్దాం. గట్టు మండలంలో గ్రామ గ్రామాన మాదిగల ధర్మయుద్ధ సదస్సు విజయవంతం చేయుటకై విస్తృతంగా – ప్రచారం చేపట్టిన గట్టు…

గ్రంథాలయ ఛైర్మన్ ను సన్మానించిన ex, ZPTC చిన్న హనుమంతు.

.భారత్ న్యూస్ హైదరాబాద్…గ్రంథాలయ ఛైర్మన్ ను సన్మానించిన ex, ZPTC చిన్న హనుమంతు. జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బోయ నీలి శ్రీనివాసులు ను సన్మానించారు. ఆదివారం గద్వాలలోని ఆయన స్వగృహంలో పులికల్ ex, MPTC బోయ హరిత…

నీరజా ఫెర్టిలిటీ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్

భారత్ న్యూస్ హైదరాబాద్…డా” నీరజా ఫెర్టిలిటీ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ షాద్ నగర్ పట్టణంలో ఏబివి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో డా” నీరజా ఫెర్టిలిటీ సెంటర్ ను షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి…