Month: November 2024

సోషల్ మీడియాలో పోస్టుల పై సీఎం చంద్రబాబు సీరియస్.

..భారత్ న్యూస్ అమరావతి….సోషల్ మీడియాలో పోస్టుల పై సీఎం చంద్రబాబు సీరియస్. ఆడబిడ్డల జోలికి వస్తే సహించిదే లేదు – సీఎం చంద్రబాబు సోషల్‌ మీడియాలో ఆడబిడ్డల పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.. ఆడబిడ్డ హోంమంత్రిపైనా పోస్టులు పెడుతున్నారు.. ఆంబోతులుగా మారి మదమెక్కి…

ఏపీ వాలంటీర్లపై డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు..

..భారత్ న్యూస్ అమరావతి…ఏపీ వాలంటీర్లపై డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు.. ఇదో సాంకేతిక సమస్య అని ఆయన మాట్లాడారు. వాలంటీర్ల వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ సంఘాలతో ఆయన అమరావతిలో భేటీ అయ్యారు.…

YS Jagan: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. ఏపీ సర్కార్‌పై వైసీపీ చీఫ్ జగన్ ఫైర్.

భారత్ న్యూస్ విజయవాడ….YS Jagan: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. ఏపీ సర్కార్‌పై వైసీపీ చీఫ్ జగన్ ఫైర్. నిబంధనలు పాటించకుండా అరెస్ట్‌లు చేస్తున్నారు.. కేసుల మీద కేసులు పెట్టి దారుణంగా వ్యవహరిస్తున్నారని వైఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కుటుంబసభ్యులను…

ఆంధ్రప్రదేశ్ లోని పలు విద్యుత్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ రోజు శంకుస్ధాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు

భారత్ న్యూస్ విజయవాడ…ఆంధ్రప్రదేశ్ లోని పలు విద్యుత్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ రోజు శంకుస్ధాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు రాజధాని అమరావతిలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్తు సరఫరా కోసం నిర్మించిన 400/220KV గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ ప్రారంభించారు.

90 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని రాష్ట్రం పై పెట్టి, వెళ్ళిపోయారు.

..భారత్ న్యూస్ అమరావతి..90 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని రాష్ట్రం పై పెట్టి, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ భారం మేము భరించాల్సి వస్తుంది. ఈ చెత్త మొత్తం క్లీన్ చేయటానికే ఏడాది సమయం పడుతుంది.

మైనంపల్లి రోహిత్‌కి ఘోర అవమానం

..భారత్ న్యూస్ హైదరాబాద్…మైనంపల్లి రోహిత్‌కి ఘోర అవమానం రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో మైనంపల్లి రోహిత్‌ కారును అడ్డుకున్న పోలీసులు. అధికారులతో దురుసుగా ప్రవర్తించిన మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేకు విలువ లేదంటూ అసహనం వ్యక్తం చేసిన మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యేగా…

తెలంగాణ సెక్రటేరియట్ బాహుబలి గేటును మూసివేయనున్న ప్రభుత్వం

…భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ సెక్రటేరియట్ బాహుబలి గేటును మూసివేయనున్న ప్రభుత్వం వాస్తు సమస్య కారణంగా ఈశాన్య దిశలో మరో కొత్త గేటును నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం దీని కోసం రూ.3.2 కోట్లతో టెండర్లను పిలిచి పనులను ప్రారంభించిన ప్రభుత్వం…

వరి బోనస్‌కు ఇన్ని ఆంక్షలా!

భారత్ న్యూస్ హైదరాబాద్….వరి బోనస్‌కు ఇన్ని ఆంక్షలా! ఎన్నికల ముందు అన్ని రకాల వడ్లకు పంట బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే సన్న వడ్లకే బోనస్ ఇస్తామని మాట మార్చారు. ఇప్పుడు సన్న వడ్లలో కేవలం…

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో వినూత్న తీర్పు

భారత్ న్యూస్ హైదరాబాద్…డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో వినూత్న తీర్పు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇటీవల పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ వాహన తనిఖీల్లో 27 మంది పట్టుబడ్డారు. పట్టుబడిన వారంతా గురువారం నుంచి వారం రోజులపాటు స్థానిక మాతాశిశు…