Month: November 2024

మంచిర్యాలలో మందు బాబులకు గడ్డి పీకమని పనిష్మెంట్

..భారత్ న్యూస్ హైదరాబాద్…మంచిర్యాలలో మందు బాబులకు గడ్డి పీకమని పనిష్మెంట్ మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 27 మందికి స్థానిక మాతా శిశు ఆసుపత్రిలో వారం రోజుల పాటు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆసుపత్రి పరిసరాలు…

కనువిందు చేస్తున్న అరకు మాడగడ మేఘాల కొండ …

భారత్ న్యూస్ విజయవాడ…కనువిందు చేస్తున్న అరకు మాడగడ మేఘాల కొండ … ఆంధ్రప్రదేశ్ : వైజాగ్‌లోని అరకులోయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడి ఓకే ప్రకృతి రమణీయ ప్రదేశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కొండల మధ్య పాల కడలిని తలపించేలా మాడగడలో…

దివ్యాంగ విద్యార్థులకు డిబిటి ద్వారా పెన్షన్

భారత్ న్యూస్ విజయవాడ…..A.P.. దివ్యాంగ విద్యార్థులకు డిబిటి ద్వారా పెన్షన్ పెన్షన్ పొందే దివ్యాంగులైన విద్యార్థులు దూర ప్రాంతంలో ఉండి చదువుకుంటున్నట్లయితే వారికి డిబిటి ద్వారా బ్యాంకులో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు డిఆర్డిఏ పీడీ గారు తెలిపారు.…

.విషసర్పాల నడుమ ఉన్నత పాఠశాల ప్రాంగణం

భారత్ న్యూస్ విజయవాడ..విషసర్పాల నడుమ ఉన్నత పాఠశాల ప్రాంగణం బడికి వెళ్ళాలన్నా పంపాలన్నా విద్యార్థులకు వారి తల్లితండ్రులకు నిత్యం భయం భయంగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణ దుస్థితి తూర్పుగోదావరి జిల్లా.. దేవరపల్లి మండలం యర్నగూడెంశ్రీబొల్లిన గంగరాజు జడ్పీ హైస్కూల్ఆవరణ…

రాష్ట్రానికి ఏడుగురు సీనియర్ ఎస్పీలు

భారత్ న్యూస్ విజయవాడ…రాష్ట్రానికి ఏడుగురు సీనియర్ ఎస్పీలు… అమరావతి : రాష్ట్రానికి చెందిన ఏడుగురు సీనియర్ పోలీస్ అధికారులకు నాన్- క్యాడర్ ఎస్పీ హోదా నుండి ఐపిఎస్ హోదాఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏడుగురు సీనియర్ పోలీస్ అధికారులకు నాన్- క్యాడర్ ఎస్పీ…

సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు..

భారత్ న్యూస్ విజయవాడ…సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు.. *రాజీ కుదిరినా లైంగిక వేధింపుల కేసును కొట్టేయలేం: సుప్రీంకోర్టు.. బాధితులు, నిందితుడు రాజీ కుదుర్చుకున్నప్పటికీ లైంగిక వేధింపుల కేసును రద్దు చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుడికి అనుకూలంగా రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన…

అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు..

భారత్ న్యూస్ విజయవాడ..అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు.. ఈడీ వేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. 32 లక్షల ఖాతాదారుల నుంచి రూ.6,380 కోట్లు వసూలు చేసినట్లు గుర్తింపు.. రూ.4,141 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక,…

రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, హోంమంత్రి అనిత మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

..భారత్ న్యూస్ అమరావతి…అమరావతి:. రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, హోంమంత్రి అనిత మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఫేక్ పోస్టులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోం శాఖ తీసుకుంటున్న చర్యలను…

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు.

భారత్ న్యూస్ విజయవాడ….ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలుతెలంగాణలో లబ్దిదారులకు ఈనెల ఆఖరులోపు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గ్రామసభల ద్వారా ఇందిరమ్మ ఇండ్ల…

భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణా, గుంటూరు,ఉమ్మడి గోదావరిజిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక బహిష్కరిస్తున్నాం ఈ ఎన్నికను ధర్మబద్ధంగా నిర్వహించే పరిస్థితి లేదు అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్నారు అందుకే ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నాం