మంచిర్యాలలో మందు బాబులకు గడ్డి పీకమని పనిష్మెంట్
..భారత్ న్యూస్ హైదరాబాద్…మంచిర్యాలలో మందు బాబులకు గడ్డి పీకమని పనిష్మెంట్ మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 27 మందికి స్థానిక మాతా శిశు ఆసుపత్రిలో వారం రోజుల పాటు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆసుపత్రి పరిసరాలు…
