అమీర్ పేట్ – వెంగళరావు నగర్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన సినీ నటి జాన్వీ కపూర్…
.భారత్ న్యూస్ హైదరాబాద్….అమీర్ పేట్ – వెంగళరావు నగర్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన సినీ నటి జాన్వీ కపూర్…
.భారత్ న్యూస్ హైదరాబాద్….అమీర్ పేట్ – వెంగళరావు నగర్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన సినీ నటి జాన్వీ కపూర్…
భారత్ న్యూస్ హైదరాబాద్….ఎమ్మెల్యే ముందే గొడవపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు చెన్నూర్ నియోజకవర్గం జైపూర్ మండలం ఇందారం గ్రామంలో ఎమ్మెల్యే వివేక్ పర్యటనలో, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, ఇందారం గ్రామ మాజీ సర్పంచ్ గొడవపడ్డారు. ఇసుక దొంగతనాలు నువ్వు చేస్తున్నావంటే నువ్వు…
…భారత్ న్యూస్ హైదరాబాద్….మాదాపూర్ ఐటీసీ కోహినూర్ ఎదురుగా ధర్నా చేపడుతున్న ఫుట్ పాత్ ఫుడ్ వర్కర్స్ మరియు యూనియన్ సభ్యులు.. గతంలో సీఎం రేవంత్ రెడ్డి, కుమార్ ఆంటీ విషయంలో అక్కడ ఫుడ్ స్టాల్స్ అన్నిటికీ పర్మిషన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు…
.భారత్ న్యూస్ హైదరాబాద్….సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా పూరీ బీచ్ లో సైకత శిల్పం ఆవిష్కరించిన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్….
.భారత్ న్యూస్ హైదరాబాద్….సీఎం పర్యటన ఏర్పాట్లలో పని భారమంతా మా మీద పడిందని అధికారుల వాగ్వాదం R&B, నీటిపారుదల శాఖ అధికారుల మధ్య వాగ్వాదం ఈనెల 8న సీఎం రేవంత్ రెడ్డి వలిగొండ మండలం సంగెం భీమలింగం కత్వావద్ద మూసి పరివాహక…
భారత్ న్యూస్ విజయవాడ…నేడు జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2014 నుంచి ఏటా నవంబర్ 7న జాతీయ క్యాన్సర్ అవగాహన దినం నిర్వహిస్తున్నారు.
.భారత్ న్యూస్ అమరావతి.విశాఖలోని పెద గదిలి కూడలి సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి భూమిపూజ చేసిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, ఆమె తల్లిదండ్రులు పనులు వేగవంతంగా చేసి ఏడాదిలోగా అకాడమీ పూర్తి చేసేందుకు చర్యలు:…
.భారత్ న్యూస్ హైదరాబాద్….నేటి నుంచి రెండు రోజుల పాటు బెంగళూరులో హైడ్రా బృందం పర్యటన బెంగళూరులో చెరువులు పునరుజ్జీవనంపై క్షేత్రస్థాయిలో స్థితిగతులను అధ్యయనం చేయడం, మురుగునీరు స్వచ్ఛంగా మార్చడం, డిజాస్టర్ మేనేజ్మెంట్ లో అనుసరించిన విధానాలను పరిశీలించేందుకు కమిషనర్ రంగనాథ్ సారథ్యంలోని…
.భారత్ న్యూస్ అమరావతి..శబరిమల వద్ద ప్రతిపాదిత రోప్వే స్కెచ్. ఈ మండల కాలంలోనే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. రోప్వేతో సన్నిధానం నుంచి పంబ చేరుకోవడానికి 10 నిమిషాలు పడుతుందని దేవస్వోమ్ బోర్డు ప్రెసిడెంట్ పీఎస్ ప్రశాంత్ తెలిపారు. అంచనా వ్యయం: 250…
భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి… వైఎస్ ఆర్ కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు బదిలీ… పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశం… వైఎస్ ఆర్ కడప జిల్లా ఎస్పీ గా అన్నమయ్య ఎస్పీ వాసన విద్యా సాగర్ నాయుడుకి…