Month: October 2024

చైనాలో భారీ సంక్షోభం… పాఠశాలలు మూసివేత…

భారత్ న్యూస్ విజయవాడ…: చైనాలో భారీ సంక్షోభం… పాఠశాలలు మూసివేత… చైనా కొంతకాలంగా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ ప్రభావం విద్యతో పాటు అనేక రంగాలపై పడుతోంది. జననాల రేటు ఇటీవల గణనీయంగా తగ్గడంతో దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలలు మూసివేసినట్లు…

త‌మిళ‌నాట మ‌రో ‘జ‌న‌సేన‌’..

..భారత్ న్యూస్ అమరావతి..త‌మిళ‌నాట మ‌రో ‘జ‌న‌సేన‌’.. ఏపీలోని జ‌న‌సేన త‌ర‌హా పార్టీ త‌మిళ‌నాడులోనూ ఆవిర్భ‌వించింది. ప్ర‌ముఖ త‌మిళ‌ హీరో విజ‌య్‌.. త‌మిళ‌గ వెట్రి క‌ళ‌గం(టీవీకే) పార్టీని కొన్నాళ్ల కింద‌ట ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఆయ‌న అప్ప‌ట్లో త‌న పార్టీ సిద్ధాంతాల‌ను…

రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.

…భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి ఇప్పటివరకు స్నేహపూర్వకంగా చెప్పాం..ఇక నుండి రోడ్ల పైకి వస్తాం అంటూ హెచ్చరిక మాకు గెలవడం రాకపోయినా, ఓడించడం…

హైదరాబాద్లో నెల రోజులు కర్ఫ్యూ విధింపు,

భారత్ న్యూస్ హైదరాబాద్…హైదరాబాద్లో నెల రోజులు కర్ఫ్యూ విధింపు పోలీసు కానిస్టేబుల్లు ధర్నా చేస్తున్న నైపథ్యంలో కర్ఫ్యూ విధించినట్టు సమాచారం ఇవాళ్టి నుండి నెల రోజులు హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదు. ఊరేగింపులు, ధర్నాలు, ర్యాలీలు,…

నేను అమెరికన్ సిటిజన్ ను… ఇండియాలో నేను ఎటువంటి నిషేధిత డ్రగ్స్ వాడలేదు…!

..భారత్ న్యూస్ హైదరాబాద్….నేను అమెరికన్ సిటిజన్ ను… ఇండియాలో నేను ఎటువంటి నిషేధిత డ్రగ్స్ వాడలేదు…! జన్నారం ఫాం హౌస్ లో జరిగింది రేవ్ పార్టీ కాదు… అది కుటుంబ పార్టీ…దివాళి పార్టీ..! నేను చెప్పని మాటలను కూడా… చెప్పినట్టుగా పోలీసులు…

నవంబర్ 1వ తేదీన శ్రీకాకుళం జిల్లాకు రానున్న చంద్రబాబు నాయుడు,

..భారత్ న్యూస్ అమరావతి..నవంబర్ 1వ తేదీన శ్రీకాకుళం జిల్లాకు రానున్న చంద్రబాబు నాయుడు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ పధకాన్ని సోంపేట నుంచి ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు శ్రీకాకుళం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవంబర్ 1వ తేదీన శుక్రవారం శ్రీకాకుళం జిల్లా…

ఆరైతులను వాగ్దాన వరదల్లో ముంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ.

భారత్ న్యూస్: అనంతపురం.ఆరైతులను వాగ్దాన వరదల్లో ముంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల పై చర్యలు తీసుకోవాలి… జిల్లాలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలి… ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జల ఈశ్వరయ్య .

5 ఏళ్ళ నీ దరిద్రిపు పాలనలో, 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి, ప్రజల నడ్డి

భారత్ న్యూస్ విజయవాడ…5 ఏళ్ళ నీ దరిద్రిపు పాలనలో, 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి, ప్రజల నడ్డి విరిచిన నువ్వు, విద్యుత్ చార్జీల గురించి మాట్లాడుతున్నావా జగన్ ? ఈఆర్సీ తాజాగా చేసిన ప్రతిపాదన నీ పాపం కాదా ?…

భయపడను: బీజేపీ, డీఎంకేపై విజయ్ హాట్ కామెంట్స్, ఎన్టీఆర్‌ని గుర్తు చేసి..

.భారత్ న్యూస్ అమరావతి..భయపడను: బీజేపీ, డీఎంకేపై విజయ్ హాట్ కామెంట్స్, ఎన్టీఆర్‌ని గుర్తు చేసి.. చెన్నై: కొత్త రాజకీయ పార్టీతో తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశించిన ప్రముఖ సినీనటుడు, దళపతి విజయ్ తన శక్తివంతమైన ప్రసంగంతో ప్రత్యర్థి పార్టీలకు చురకలంటించారు.. తనకు రాజకీయ…

రేపు : భూమి సమీపానికి భారీ గ్రహశకలం..

భారత్ న్యూస్ విజయవాడ…రేపు : భూమి సమీపానికి భారీ గ్రహశకలం.. న్యూ ఢిల్లీ: ఈ నెల 28న ఓ భారీ గ్రహ శకలం భూమి సమీపానికి రానున్నట్లు నాసా సైంటిస్టులు తెలిపారు. దీనికి ‘ఆస్టరాయిడ్ 2020 WG’ అనే పేరు పెట్టారు.…