పట్నా పైరేట్స్ సూపర్ షో,

..భారత్ న్యూస్ అమరావతి..పట్నా పైరేట్స్ సూపర్ షో ప్రొ కబడ్డీ సీజన్ 11లో పట్నా పైరేట్స్ వరుసగా మూడో విజయం సాధించింది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పట్నా 42-37 పాయింట్ల తేడాతో యూపీ యోధా టీమ్‌పై జయకేతనం…

ఏపీలో జనవరిలో కొత్త రేషన్ కార్డులు!

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో జనవరిలో కొత్త రేషన్ కార్డులు! ఏపీలో నూతన సంవత్సర కానుకగా జనవరిలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుతెలుస్తోంది. కొత్తగా పెళ్లైన జంటలతో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి కార్డులు ఇవ్వనుంది.ప్రస్తుతం…

ఏపీలో ‘దీపం 2.0’ పథకం..

..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో ‘దీపం 2.0’ పథకం.. తప్పని ఈ-కేవైసీ తిప్పలు *అమరావతి : ఏపీలో దీపం 2.0 కింద వంట గ్యాస్ రాయితీ పొందేందుకు ఈ-కేవైసీ తప్పనిసరి అని గ్యాస్ డీలర్లు చెప్తున్నారు. దీంతో లబ్ధిదారులు పెద్దఎత్తున గ్యాస్ ఏజెన్సీల…

చిత్తూరు సభలో వైసీపీ ఎంపీ విజయసాయి కీలక వ్యాఖ్యలు.

భారత్ న్యూస్ విజయవాడ…చిత్తూరు సభలో వైసీపీ ఎంపీ విజయసాయి కీలక వ్యాఖ్యలు. 2027 చివరిలో ఎన్నికలు రాబోతున్నాయి-విజయసాయిరెడ్డి ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సమాయత్తం కావాలి-విజయసాయి కార్యకర్తలను విస్మరించామన్న అపవాదు తొలగిపోవాలికార్యకర్తలను ప్రాణంగా చూసుకోవాల్సిన బాధ్యత నేతలదే చిత్తూరులోని 14 నియోజకవర్గాల…

కిసాన్ క్రెడిట్ కార్డు.. రైతులకు రూ.3 లక్షలు

.భారత్ న్యూస్ అమరావతి..కిసాన్ క్రెడిట్ కార్డు.. రైతులకు రూ.3 లక్షలు కేంద్ర ప్రభుత్వం ‘కిసాన్ క్రెడిట్ కార్డు’ పథకాన్ని రైతుల కోసం అమలు చేస్తోంది. దీని ద్వారా 7 శాతం వడ్డీతో రూ.3 లక్షల వరకు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో రైతులు…

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని ఖన్యార్‌ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

భారత్ న్యూస్ విజయవాడ…Jammu And Kashmir : జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని ఖన్యార్‌ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

కరీంనగర్ డిసిసి కార్యాలయంలో డిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి

భారత్ న్యూస్ హైదరాబాద్…కరీంనగర్ డిసిసి కార్యాలయంలో డిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారి అధ్యక్షతన కుల గణన సమగ్ర కుటుంబ సర్వే పై కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంకి ముఖ్య అతిథిగా హాజరైసమగ్ర కుల గణన…

అయప్ప భక్తులకు గుడ్ న్యూస్అయ్యప్ప భక్తులకు కేరళ సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీపికబురు చెప్పింది

. ..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…అయప్ప భక్తులకు గుడ్ న్యూస్ అయ్యప్ప భక్తులకు కేరళ సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీపికబురు చెప్పింది. భక్తులకు ఉచిత బీమా కవరేజీని వర్తింపజేయనుంది.సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ…

అభివృద్ధిలో నియోజకవర్గo ముందుండేలా పనిచేయాలి: ఎమ్మెల్యే పులివర్తి నాని

అభివృద్ధిలో నియోజకవర్గo ముందుండేలా పనిచేయాలి: ఎమ్మెల్యే పులివర్తి నాని పాకాల ( భారత్ న్యూస్ ) చంద్రగిరి నియోజకవర్గం రాష్ట్రంలోనే ముందుండేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని శాసనసభ్యులు పులివర్తి నాని కోరారు. శనివారం పాకాల మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

శేషాపురంలో గుంతల రహిత రహదారుల కార్యక్రమం ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని,జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్

శేషాపురంలో గుంతల రహిత రహదారుల కార్యక్రమం ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని,జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాకాల ( భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఇ-పాలగుట్టపల్లి పంచాయతీ శేషాపురం నుండి గుంతల రహిత రహదారుల…