త్వరలో ప్రారంభం కానున్న శబరిమల అయ్యప్ప స్వామి యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి
భారత్ న్యూస్ విజయవాడ…త్వరలో ప్రారంభం కానున్న శబరిమల అయ్యప్ప స్వామి యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి గత ఏడాది శబరిమల యాత్రా సీజన్లో 15 లక్షల మంది భక్తులకు అన్నదానం చేసినట్లు కేరళ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వాసవన్ తెలిపారు.…
బాలీవుడ్పై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ విమర్శలు..ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాలకు సొంత చిత్ర పరిశ్రమలే లేవు..*
..భారత్ న్యూస్ అమరావతి..బాలీవుడ్పై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ విమర్శలు..ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాలకు సొంత చిత్ర పరిశ్రమలే లేవు..* దక్షిణాదిలో చిత్ర పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి..బాలీవుడ్లో హిందీ సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు: ఉదయనిధి స్టాలిన్ Udhayanidhi Stalin: బాలీవుడ్పై…
ఇక టిమ్స్ ఆసుపత్రి లేనట్లే,
భారత్ న్యూస్ హైదరాబాద్….ఇక టిమ్స్ ఆసుపత్రి లేనట్లే కరోనా సమయంలో వైద్య సేవలు అందించేందుకు గచ్చిబౌలిలో వెయ్యికిపైగా ఐసీయూ పడకలతో ఏర్పాటు చేసిన టీమ్స్ ఆస్పత్రి ఇక లేనట్లే టిమ్స్ భవనాలు, సంబంధిత భూములను యూత్ అడ్వాన్స్ మెంట్ టూరిజం అండ్…
త్వరలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బస్సు యాత్ర
భారత్ న్యూస్ హైదరాబాద్….త్వరలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బస్సు యాత్ర డిసెంబర్ లేదా జనవరిలో తెలంగాణాలోని 36 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ బస్సు యాత్ర చేయనున్న భట్టి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన నైపథ్యంలో.. 2023లో చేసిన పాదయాత్రలో…
మరో సారి విమానానికి బాంబు బెదిరింపు
భారత్ న్యూస్ హైదరాబాద్….మరో సారి విమానానికి బాంబు బెదిరింపు గోవా నుంచి కలకత్తా వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు శంషాబాద్ విమానాశ్రయంలో విమానం అత్యవసర ల్యాండ్లింగ్ విమానంలో ప్రయాణిస్తున్న 180 మంది ప్రయాణికులను కిందకు దించి తనిఖీలు చేసిన ఎయిర్…
నెల రోజులుగా మిషన్ భగీరథ నీళ్ళు రావట్లేదని బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
.భారత్ న్యూస్ హైదరాబాద్…నెల రోజులుగా మిషన్ భగీరథ నీళ్ళు రావట్లేదని బిందెలతో రోడ్డెక్కిన మహిళలు నల్లగొండ మండలం చెన్నారం గ్రామంలో నెల రోజులుగా త్రాగునీరు రాకపోవడంతో రోడ్డెక్కిన మహిళలు.. నల్గొండ కనగల్ రహదారిపై భారీ ట్రాఫిక్….
The aim of the alliance is to be accessible to people and solve problems. Opening of office in Nidadavolu,
The aim of the alliance is to be accessible to people and solve problems. Opening of office in Nidadavolu Amaravati November 3 (Bharat News) APState tourism, culture and cinematography minister…
గురుకుల పాఠశాలలో 60 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం
భారత్ న్యూస్ హైదరాబాద్…గురుకుల పాఠశాలలో 60 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అస్వస్థత అయిన విద్యార్థినుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. శుక్రవారం వరకు 45…
నల్లజర్ల: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
భారత్ న్యూస్ విజయవాడ…నల్లజర్ల: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి నల్లజర్ల మండలం పుల్లలపాడు జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనింది. ఈ ఘటనలో కారు ముందు సీట్లో కూర్చున్న మహిళ అక్కడికక్కడే…
కివీస్పై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన పంత్
..భారత్ న్యూస్ అమరావతి..కివీస్పై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన పంత్ న్యూజిలాండ్పై అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ బాదిన భారత క్రికెటర్గా రిషబ్ పంత్ ఘనత సాధించాడు. ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో శనివారం ఈ రికార్డు నెలకొల్పాడు. భారత్…
