India ranks first in the world in cases of breast cancer 95% chance of recovery if detected early.5 K Run under the auspices of GSL Medical College to create cancer awareness among people
India ranks first in the world in cases of breast cancer 95% chance of recovery if detected early.5 K Run under the auspices of GSL Medical College to create cancer…
కొట్లాట కేసులొ నిందితులు అరెస్టు
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్.కొట్లాట కేసులొ నిందితులు అరెస్టు నిందితుల్లో ఒక వ్యక్తిపై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ కలదు గతంలో వీరిపై తాడేపల్లి మంగళగిరి పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు మంగళగిరి రూరల్…
2027 ఫిబ్రవరి నెలలో జమిలి ఎన్నికలు:ప్రహ్లాద్ జోషి
..భారత్ న్యూస్ అమరావతి..2027 ఫిబ్రవరి నెలలో జమిలి ఎన్నికలు:ప్రహ్లాద్ జోషి న్యూ ఢిల్లీ:భారతదేశం మొత్తం ఒకేసారి 2027 ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు (జమిలీ) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది.జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్…
మన దేశంలో రెండు పార్టీల మధ్య వ్యత్యాసం
భారత్ న్యూస్ విజయవాడ…మన దేశంలో రెండు పార్టీల మధ్య వ్యత్యాసంకాంగ్రెస్ పార్టీ ఆలోచనలు, భారతదేశాన్ని ఏకతాటిపైకి తెచ్చే భావజాలం, ప్రతి భారతీయుడిని ఉద్ధరించడం,BJP, నేరస్థులకు సహకరిస్తు బిజెపి కుల మతం ఆధారంగా దేశాన్ని విభజించడం
పత్తి చేలల్లో.. వాడిపోతున్న పసిమొగ్గలు
.భారత్ న్యూస్ అమరావతి..పత్తి చేలల్లో.. వాడిపోతున్న పసిమొగ్గలు – గుజరాత్లో అంధకారమవుతున్న బాలల భవితవ్యం– ఎనిమిదేండ్లకే స్కూళ్ల నుంచి పంట పొలాల్లోకి– రూ. 200 కోసం కూలీలుగా గిరిజన పిల్లలు– అందులో రూ. 50 రవాణా చార్జీలకు– పిల్లల భవితను కబళిస్తున్న…
ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత
భారత్ న్యూస్ విజయవాడ…ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత ప్రకాశం బ్యారేజీకి శనివారం భారీగా వరద కొనసాగుతోంది. సాగర్ నుంచి దిగువకు వచ్చిన నీటిని వచ్చినట్టుగా విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి నీటి విడుదల పెరగడంతో పులిచింతల, ప్రకాశం బ్యారేజీకి కూడా…
శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది.
భారత్ న్యూస్ అమరావతి..శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. దీంతో శనివారం 4 గేట్లు 10 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 1,18,464 క్యూసెక్కులు, సుకేసుల నుంచి 72,114 క్యూసెక్కులు,…
మేక పాలు తాగితే రక్తపోటు సమస్యకు చెక్
భారత్ న్యూస్ విజయవాడ…మేక పాలు తాగితే రక్తపోటు సమస్యకు చెక్ మేక పాలు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయనినిపుణులు చెబుతున్నారు. మేక పాలల్లో ప్రొటీన్స్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఇంకా రోగ నిరోధక శక్తి…
ఏపీలో మూడు రోజుల్లో రూ.541 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు.
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,ఏపీలో మూడు రోజుల్లో రూ.541 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు. మొత్తం 6,77,511 కేసుల లిక్కర్ అమ్మకం, 1,94,261 బీర్ల అమ్మకం.
జగన్ కు హ్యాండ్ ఇవ్వనున్న జోగి
భారత్ న్యూస్ అమరావతి..జగన్ కు హ్యాండ్ ఇవ్వనున్న జోగి వైసీపీ నుంచి నాయకులు బయటకు వస్తున్న విషయం తెలిసిందే. సాధారణం నుంచి కీలకనాయకుల వరకు కూడా చాలా మంది క్యూకట్టుకుని మరీ బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో .. కీలక…
