నకిలీ విజిలెన్స్ లా ముఠాను శుక్రవారం రాత్రి నన్నూరు సమీపంలో రాకమయూరి దగ్గర అరెస్టు
భారత్ న్యూస్ విజయవాడ…నకిలీ విజిలెన్స్ లా దందా ముఠా అరెస్ట్ చేసిన పోలీస్… నకిలీ ఐడి కార్డులు పెట్టుకున్న దుండగులు… దుండగులు రూ. 2,50,000/-డిమాండ్..చేసిన వైనం 5 మంది అరెస్ట్… (వారి వద్ద ఉన్న ) ఫార్చునర్ కార్ … 7…
యూపీలో దారుణం.. ఐదేండ్ల బాలికపై అత్యాచారం
భారత్ న్యూస్ విజయవాడ…యూపీలో దారుణం.. ఐదేండ్ల బాలికపై అత్యాచారం Oct 20, 2024, యూపీలో దారుణం.. ఐదేండ్ల బాలికపై అత్యాచారంఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. ఐదేండ్ల బాలికపై ముగ్గురు బాలురు అత్యాచారం చేశారు. బాధితురాలి ఇంట్లో అద్దెకు ఉంటున్న ముగ్గురు మైనర్…
ఏపీ బీజేపీ కొత్త చీఫ్ రాం మాధవ్?
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,ఏపీ బీజేపీ కొత్త చీఫ్ రాం మాధవ్? Oct 20, 2024, ఏపీ బీజేపీ కొత్త చీఫ్ రాం మాధవ్?చాలా తొందరలోనే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిలోకి కొత్త ముఖాన్ని తీసుకుని వస్తున్నారు. ప్రస్తుతం…
నకిలీ విజిలెన్స్ లా దందా ముఠా అరెస్ట్ చేసిన పోలీస్…
భారత్ న్యూస్ విజయవాడ…నకిలీ విజిలెన్స్ లా దందా ముఠా అరెస్ట్ చేసిన పోలీస్… •నకిలీ ఐడి కార్డులు పెట్టుకున్న దుండగులు… దుండగులు రూ. 2,50,000/-డిమాండ్.. …5 మంది అరెస్ట్… (వారి వద్ద ఉన్న ) •ఫార్చునర్ కార్ …•7 సెల్ ఫోన్లు…•10…
తిరుపతి నగరంలో బాలిక మిస్సింగ్
.భారత్ న్యూస్ అమరావతి..తిరుపతి నగరంలో బాలిక మిస్సింగ్ Oct 20, 2024, తిరుపతి నగరంలో బాలిక మిస్సింగ్తిరుపతి నగరంలో ఓ బాలిక అదృశ్యమైందని ఈస్ట్ సీఐ తెలిపారు. కొర్లగుంట మారుతీ నగర్ కు చెందిన అక్సా క్వీన్ (14) శనివారం సాయంత్రం…
ఆదివారం నాడు కూడా నారాయణ స్కూల్లో క్లాసులు నిర్వహిస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు
భారత్ న్యూస్ అమరావతి..ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఆదివారం నాడు కూడా నారాయణ స్కూల్లో క్లాసులు నిర్వహిస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు స్థానిక నందిగామ పట్టణంలోని రైతుపేటలో గల నారాయణ స్కూల్లో ఆదివారం నాడు కూడా క్లాసులు నిర్వహిస్తున్నారు. అయినా…
కడపజిల్లాలో పెట్రోల్ దాడికి గురైన విద్యార్థిని మరణం విషాదకరం : హోం మంత్రి వంగలపూడి అనిత
భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి. కడపజిల్లాలో పెట్రోల్ దాడికి గురైన విద్యార్థిని మరణం విషాదకరం : హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా గాయపడి కోలుకోలేక ఆస్పత్రిలో మృతి చెందడం చాలా దిగ్భ్రాంతికరం బాలికపై దాడి అనంతర దృశ్యాలు, పరిస్థితులు నన్ను తీవ్రంగా…
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట.షేర్ మొహమ్మద్ పేట గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘరానా మోసం…
.భారత్ న్యూస్ అమరావతి.ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట… షేర్ మొహమ్మద్ పేట గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘరానా మోసం… చదువురాని పొలం యజమానిని నమ్మించి 40 సెంట్లు పొలాన్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న రియలస్టేట్ మీడియేటర్ షేక్ నాగులు……
గ్రాడ్యుయేట్ లు ఓటు హక్కును నిర్లక్ష్యం చేయవద్దు…..
భారత్ న్యూస్ విజయవాడ…గ్రాడ్యుయేట్ లు ఓటు హక్కును నిర్లక్ష్యం చేయవద్దు….. ఉమ్మడి కృష్ణా – గుంటూరు గ్రాడ్యుయేట్లకు విజ్ఞప్తి! గ్రాడ్యుయేట్ ఎమ్మేల్సీ ఎన్నికలకు ఓటరుగా నమోదు చేసుకోండి….. పాత ఓటరు లిస్ట్ ఉండదు……. అందరూ కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవాలి…… గ్రాడ్యుయేట్…
రాజన్న సిరిసిల్ల జిల్లా:://భూమి అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన తహసిల్దార్ అరెస్ట్..
భూమి అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన తహసిల్దార్ అరెస్ట్.. ..భారత్ న్యూస్ హైదరాబాద్….…రాజన్న సిరిసిల్ల జిల్లా::// భూమి అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన తహసిల్దార్ అరెస్ట్.. ఒకరి పేరుపై గల వ్యవసాయ భూమిని మరొకరికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన తహసిల్దార్ పై కేసు నమోదు…
