భారత్ లోనే ఎక్కువమంది పేదలు
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్..భారత్ లోనే ఎక్కువమంది పేదలు ప్రపంచంలో అత్యధిక పేదలు ఉన్న అయిదు దేశాలలో భారత్ ఒకటని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి సంస్థ (యు.ఎన్.డి.పి), ఆక్స్ఫర్డ్ పేదరిక మరియు మానవాభివృద్ధి అధ్యయన…
Conducting Cyber Crimes Police Workshop for Students at Rajahmundry GEIT College (Rajanagaram) of Pharmacy in East Godavari district .
Conducting Cyber Crimes Police Workshop for Students at Rajahmundry GEIT College (Rajanagaram) of Pharmacy in East Godavari district . As per the orders of Andhra Pradesh DGP, the…
జైల్లో బోరుమన్న బోరుగడ్డ అనిల్, ఇకపై ఎలాంటి తప్పు చేయను
..భారత్ న్యూస్ అమరావతి.జైల్లో బోరుమన్న బోరుగడ్డ అనిల్, ఇకపై ఎలాంటి తప్పు చేయను వైసీపీ యువ నాయకుడు బోరుగడ్డ అనిల్ కుమార్ ను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.దీంతో ఆయనను కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. తన రాజకీయ…
.సెక్షన్ 66A IT చట్టం ప్రకారం ఏ వ్యక్తిని ప్రాసిక్యూట్ చేయకూడదు : శ్రేయా సింఘాల్ తీర్పును అమలు చేయడానికి సుప్రీం కోర్టు ఆదేశాలు
.భారత్ న్యూస్ అమరావతి..సెక్షన్ 66A IT చట్టం ప్రకారం ఏ వ్యక్తిని ప్రాసిక్యూట్ చేయకూడదు : శ్రేయా సింఘాల్ తీర్పును అమలు చేయడానికి సుప్రీం కోర్టు ఆదేశాలు శ్రేయా సింఘాల్ కేసులో 2015లో రాజ్యాంగ విరుద్ధమని కోర్టు కొట్టివేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ…
సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు, శిక్షలు ఉండవు…F.I.R నమోదు చేయకూడదు, ఇప్పటికే నమోదైన కేసులను రద్దు చేయండి.
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు, శిక్షలు ఉండవు…F.I.R నమోదు చేయకూడదు, ఇప్పటికే నమోదైన కేసులను రద్దు చేయండి.రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం.ఒకవేళ సోషల్ మీడియా పోస్టులపై కేసులు గాని నమోదు చేస్తే వెంటనే తొలగించేయండి ఎటువంటి…
ఎన్నికల మేనిఫెస్టో అమలుపై ధైర్యంగా చెప్పండి.దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తాం.
..భారత్ న్యూస్ అమరావతి..ఎన్నికల మేనిఫెస్టో అమలుపై ధైర్యంగా చెప్పండి. దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం చెత్తపన్ను రద్దు చేశాం. మత్య్సకారుల పొట్టగొట్టే 217 జీవో రద్దు చేశాం. స్వర్ణకారులు కార్పొరేషన్ పెట్టాం…
ఇప్పుడు జగన్ ఎమ్మెల్యేనే కదా.. కోర్టుకు రావడానికి ఇబ్బంది ఏమిటికోడికత్తి కేసులో శ్రీనివాస్ తరపు న్యాయవాది ప్రశ్న,
భారత్ న్యూస్ విజయవాడ…ఇప్పుడు జగన్ ఎమ్మెల్యేనే కదా.. కోర్టుకు రావడానికి ఇబ్బంది ఏమిటి కోడికత్తి కేసులో శ్రీనివాస్ తరపు న్యాయవాది ప్రశ్న విశాఖపట్నం, జగన్ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేనే కదా.. కోర్టులో విచారణకు హాజరుకావడానికి ఆయనకు ఇబ్బంది ఏమిటి..? అని కోడికత్తి…
ఏపీ హైకోర్టు ఆన్లైన్ విచారణలోకి నగ్నంగా వచ్చిన వ్యక్తి.. అందరూ అవాక్కు…చివరికి ఏమైంది అంటే!
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,ఏపీ హైకోర్టు ఆన్లైన్ విచారణలోకి నగ్నంగా వచ్చిన వ్యక్తి.. అందరూ అవాక్కు…చివరికి ఏమైంది అంటే! అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆన్లైన్ విచారణ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి నగ్నంగా కనిపించడం కలకలంరేపింది. ఈ నెల…
వాయనాడ్లో ప్రియాంక గాంధీపై ప్రముఖ సినీ నటి పోటీ…?
.భారత్ న్యూస్ అమరావతి.వాయనాడ్లో ప్రియాంక గాంధీపై ప్రముఖ సినీ నటి పోటీ…? వాయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ప్రియాంక గాంధీ ప్రియాంక గాంధీపై సినీ నటి ఖుష్భూను పోటీకి నిలిపే ఆలోచనలో బీజేపీ ఉందని ప్రచారం…
రుయా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుకు అన్ని విధాల చర్యలు
రుయా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుకు అన్ని విధాల చర్యలు పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్యం కోసం కట్టుబడి వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి :జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, ( భారత్ న్యూస్ )…
