మార్చి లోపు తుడా టవర్స్ నిర్మాణాలు పూర్తి చేస్తాం.

మార్చి లోపు తుడా టవర్స్ నిర్మాణాలు పూర్తి చేస్తాం. *తుడా ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య తిరుపతి (భారత్ న్యూస్) వచ్చే ఏడాది 2025 మార్చి లోపు తుడా టవర్స్ నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా)ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య…

వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి?

..భారత్ న్యూస్ అమరావతి..వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి? విజయవాడ అక్టోబర్ 25 ప్రజా రక్ష వంగవీటి రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రాధాకు TDP అధిష్ఠానం MLC పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.గత రెండు ఎన్నికల్లో రాధాకు పోటీ చేసే అవకాశం…

బందర్ రోడ్డు పవర్ వన్ మాల్ పక్కన అక్రమంగా నిర్మిస్తున్న షాపులు..

భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణా జిల్లా, తాడిగడప మున్సిపాలిటీ: బందర్ రోడ్డు పవర్ వన్ మాల్ పక్కన అక్రమంగా నిర్మిస్తున్న షాపులు.. మున్సిపాలిటీ పరిధిలో అక్రమ కట్టడాల పరంపర కొనసాగింపు.. నాయకుల పేర్లు అడ్డుపెట్టుకొని అక్రమ కట్టడాలు. పేదవాడు గుడిసె వేయాలి అంటే…

పదిపుట్లబైలు పంచాయతీలో టిడిపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన టిడిపి మహిళా నేత పులివర్తి సుధా రెడ్డి

పదిపుట్లబైలు పంచాయతీలో టిడిపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన టిడిపి మహిళా నేత పులివర్తి సుధా రెడ్డి పాకాల (భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పదిపుట్లబైలు పంచాయతీ కొండకిందపల్లిలో టిడిపి పార్టీ సభ్యత్వ…

ఏపీలో డిసెంబరు 1 నుంచి మరింత భారం కానున్న రిజిస్ట్రేషన్లు…

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో డిసెంబరు 1 నుంచి మరింత భారం కానున్న రిజిస్ట్రేషన్లు… ఏపీలో ఆస్తుల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్ విలువలను డిసెంబరు 1 నుంచి పెంచాలని ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం…?? గడచిన రెండు నెలలుగా… జిల్లా సంయుక్త కలెక్టర్ స్థాయిలో…

ఝార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా ఏపీ అధికారులు

..భారత్ న్యూస్ అమరావతి..ఝార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా ఏపీ అధికారులు జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏడుగురు ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. ఐఏఎస్ లలోమహారాష్ట్రకు వీరపాండియన్, ఎం.గౌతమి,…

కల్తీ నెయ్యికి కేంద్రంగా పిఠాపురం మారింది,

భారత్ న్యూస్ విజయవాడ…కల్తీ నెయ్యికి కేంద్రంగా పిఠాపురం మారింది గోవులను చంపి వాటి ద్వారా వచ్చే వ్యర్ధాలను , కొవ్వును నెయ్యిలో కలిపి దేవాలయాలకు అమ్ముతున్నారు దీనిని పవన్ అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాం విశ్వహిందూ పరిషత్ , బజరంగ దళ్

మూసి బాధితులకు అండగా బిజెపి మహా ధర్నా

.భారత్ న్యూస్ హైదరాబాద్….మూసి బాధితులకు అండగా బిజెపి మహా ధర్నా పాల్గొన్న మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి హైదరాబాద్ అక్టోబర్ 25 రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మూసి సుందరీకరణ, పునర్జీవం పేరుతో పేదల ఇళ్లను కూల్చి వేస్తున్నారు. ఈ సందర్భంగా…

పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క

..భారత్ న్యూస్ హైదరాబాద్….పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ఎక్కడా తాగు నీటి సరఫరాలో సమస్య రానీయ కూడదు శుద్ధి చేసిన నీరే సరఫరా అయ్యేలా చూడాలి రిజర్వాయర్లలో సరిపోయినంత నీటి…

రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనలో వుండగా ఎదురు దెబ్బ.

..భారత్ న్యూస్ హైదరాబాద్….బిగ్ బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనలో వుండగా ఎదురు దెబ్బ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్‌ పార్టీలో చేరికలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌ పార్టీలో చేరిన కాంగ్రెస్ మాజీ…