కస్తూర్బా. విద్యాలయంలో 13 మంది విద్యార్థినులు అస్వస్థత.

కస్తూర్బా. విద్యాలయంలో 13 మంది విద్యార్థినులు అస్వస్థత,…భారత్ న్యూస్ హైదరాబాద్… సంగారెడ్డి జిల్లా న్యాలకల్ కస్తూర్బా విద్యాలయంలో 13 మంది విద్యార్థినులు దగ్గు, శ్వాస సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురయ్యారు.. విద్యార్థినులను పాఠశాల సిబ్బంది జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 8…

గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో మరో కీలక ఘట్టం,

భారత్ న్యూస్ విజయవాడ…గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో మరో కీలక ఘట్టం భారత్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.విశాఖ లోని హిందుస్థాన్ షిప్ యార్డు సముద్రంలో ఉపయోగించే పరికరాలకు అవసరమైన గ్రీన్ ఎనర్జీ బ్యాటరీల ఉత్పత్తి టెక్నాలజీని సిద్ధం…

ఏపీలో టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు ఎప్పటివరకంటే

భారత్ న్యూస్ విజయవాడఏపీలో టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు ఎప్పటివరకంటే ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 28 నుంచి నవంబరు 11లోపు ఫీజు చెల్లించాలని డైరెక్టర్…

ఇంకా వెయిట్ చేస్తే.. చూసేందుకు ఏం మిగ‌ల‌దేమో జ‌గ‌న్ ..!

భారత్ న్యూస్ విజయవాడ…ఇంకా వెయిట్ చేస్తే.. చూసేందుకు ఏం మిగ‌ల‌దేమో జ‌గ‌న్ ..! ఫ‌స్ట్ టైమ్‌.. ఒక నేత వైసీపీ నుంచి బ‌య‌ట‌కు.. ఓ రేంజ్‌లో జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మంది నాయ‌కులు పార్టీకి…

ఓవర్‌ టేక్ చేస్తూ బస్సు కింద పడ్డ యువకులు ఒకరు మృతి..!

భారత్ న్యూస్ విజయవాడ…ఓవర్‌ టేక్ చేస్తూ బస్సు కింద పడ్డ యువకులు ఒకరు మృతి..! TG: ఆర్టీసీ బస్సును ఓవర్​ టేక్​ చేయబోయి డివైడర్​ను ఢీకొట్టి వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన శామీర్ పేట పోలీస్…

రెండు నకిలీ పిస్తోళ్లు..ఆది నకిలీ బంగారం దందా,

19 నకిలీ బుల్లెట్లు భారత్ న్యూస్ విజయవాడ…అంతా ఉత్తుత్తి బొమ్మలాట..! ఆది నకిలీ బంగారం దందా 10 మంది ముఠా పట్టివేత రెండు కార్లు.. రెండు నకిలీ పిస్తోళ్లు.. 19 నకిలీ బుల్లెట్లు రెండు కిలోల నకిలీ బంగారు పూసల దండ…

ఈ నెల 28న కొత్త జడ్జీల ప్రమాణం.

భారత్ న్యూస్ విజయవాడ…ఈ నెల 28న కొత్త జడ్జీల ప్రమాణం ఏపీలో న్యాయవాదుల కోటా నుంచి ఏపీ హైకోర్టు అదనపు న్యాయ మూర్తులుగా నియమితులైన ముగ్గురు సోమవారం (28న) హైకోర్టులో ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరస్సింగ్ ఠాకుర్…

ఏపీలో డిసెంబరు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో డిసెంబరు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు ఏపీలో ఆస్తుల క్రయ,విక్రయాల రిజిస్ట్రేషన్ విలువలను డిసెంబరు 1 నుంచి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయం గా నిర్ణయించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమోదంతో అధికారిక ప్రకటన…

తెలంగాణలో హీరో బాలకృష్ణ సినీ స్టూడియోకి భూకేటాయింపులు!

భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో హీరో బాలకృష్ణ సినీ స్టూడియోకి భూకేటాయింపులు! టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సినీ స్టూడియోకు భూ కేటాయింపులపై సీఎస్‌కు ప్రతిపాదనలు పంపిన రెవిన్యూ శాఖ. నేడు కేబినెట్‌లో ఆమోదం తెలిపే అవకాశం.