ఆన్‌లైన్‌ గేమ్స్‌కి బలైన బీటెక్‌ విద్యార్థి,

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఆన్‌లైన్‌ గేమ్స్‌కి బలైన బీటెక్‌ విద్యార్థి వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి చెందిన బత్తిని గణేశ్‌(20) హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌లో ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గణేశ్‌ తండ్రి పదేళ్ల క్రితమే చనిపోగా, తల్లి ఫీల్డ్‌…

107 మంది నకిలీ లాయర్లను తొలిగించిన బీసీఐ.

..భారత్ న్యూస్ అమరావతి.107 మంది నకిలీ లాయర్లను తొలిగించిన బీసీఐ. నకిలీ లాయర్ల పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో 2019 నుంచి ఇప్పటివరకు తన జాబితాలోంచి 107 నకిలీలాయర్లను తొలిగించినట్లు పేర్కోంది. వృత్తి నైపుణ్యాన్ని…

సిఎం చంద్రబాబు కరకట్ట నివాసంలో VVIP సదుపాయాల రోడ్లు భవనాల శాఖ ఖర్చు పెట్టనున్న వివరాలు ఇలా ఉన్నాయి.

..భారత్ న్యూస్ అమరావతి..సిఎం చంద్రబాబు కరకట్ట నివాసంలో VVIP సదుపాయాల రోడ్లు భవనాల శాఖ ఖర్చు పెట్టనున్న వివరాలు ఇలా ఉన్నాయి. సీఎం చంద్రబాబు ఇంటి హంగులకు కేవలం రూ.1.44 కోట్లు చేయనున్న ప్రభుత్వం.. సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు కోసం రూ.21లక్షలు..…

నిన్న కస్తూర్బా బాలికల పాఠశాల లో అస్వస్థతకు గురైన బాలికలను ఈ రోజు పెద్దపల్లి ఆసుపత్రి లో పరామర్శించి

భారత్ న్యూస్ విజయవాడ…నిన్న కస్తూర్బా బాలికల పాఠశాల లో అస్వస్థతకు గురైన బాలికలను ఈ రోజు పెద్దపల్లి ఆసుపత్రి లో పరామర్శించి వారందరు త్వరగా కోలుకొనేటట్టు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ కి సూచించడము జరిగింది. పెద్దపల్లి కలెక్టర్ ఆసుపత్రిలో…

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.

..భారత్ న్యూస్ అమరావతి..అమరావతి :. .ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్. ఏపీలో డ్వాక్రా మహిళలను పారిశ్రామిక వేత్తలుగాతీర్చిదిద్దేందుకు తొలివిడతలో ₹55కోట్లతో 129 MSMEల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలుచేపట్టింది. ₹5L-760L మధ్య ఈ ప్రాజెక్టుల వ్యయం ఉండనుంది. నవంబర్ రెండో వారంలో…

కమ్యూనిస్టులు ఉద్యమాలు చేపట్టాలి: తమ్మినేని

..భారత్ న్యూస్ హైదరాబాద్…కమ్యూనిస్టులు ఉద్యమాలు చేపట్టాలి: తమ్మినేని కమ్యూనిస్టులు ఉద్యమాలు చేపట్టాలి: తమ్మినేనితెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత గ్యారెంటీ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఎన్నికలలో ప్రకటించిన ఉచిత గ్యారెంటీ పథకాల…

ఇవాళ ఉ.10 గంటల నుంచి ఫ్రీ గ్యాస్ బుకింగ్స్.

భారత్ న్యూస్ విజయవాడ…ఇవాళ ఉ.10 గంటల నుంచి ఫ్రీ గ్యాస్ బుకింగ్స్. ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ఇవాళ ఉ.10 గంటల నుంచి ప్రారంభం కానుంది. గ్యాస్ కనెక్షన్, రేషన్, ఆధార్ కార్డులు ఉన్నవారు గ్యాస్ డీలర్ వద్ద E-KYC చేయించుకోవాలి.…

తల్లి పాలు తాగడం జీవించే హక్కులో భాగం: కేరళ హై కోర్టు.

..భారత్ న్యూస్ అమరావతి…తల్లి పాలు తాగడం జీవించే హక్కులో భాగం: కేరళ హై కోర్టు. తల్లి నుండి బిడ్డను వేరు చేయడం అనే చర్య తల్లి పాలివ్వటానికి, బిడ్డకు తల్లిపాలు ఇచ్చే హక్కురెండింటినీ ఉల్లంఘించడమే అని కేరళ హైకోర్టు ఒక కేసులో…