Telangana: మధ్యతరగతి ప్రజలు ఇక సేఫ్.. విద్యుత్ ఛార్జీల పెంపు లేదు.!
…భారత్ న్యూస్ హైదరాబాద్…Telangana: మధ్యతరగతి ప్రజలు ఇక సేఫ్.. విద్యుత్ ఛార్జీల పెంపు లేదు.!!. తెలంగాణ రాష్ట్రంలో దీపావళి పండుగకు ముందే తెలంగాణ ప్రభుత్వం సామాన్య ప్రజలకు శుభవార్త చెప్పింది. విద్యుత్ చార్జీల పెంపు త్వరలో జరగబోతుందని ప్రతిఒక్కరు ఆందోళనతో ఉన్నవేళ…
గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయానికి ISO 9001:2015 సర్టిఫికేట్ గుర్తింపు
గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయానికి ISO 9001:2015 సర్టిఫికేట్ గుర్తింపు: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ చేతులమీదుగా ISO 9001:2015 సర్టిఫికేట్ తహసీల్దార్ కు అందజేత(భారత్ న్యూస్ :గుంతకల్లు)అనంతపురం, అక్టోబర్ 28 :గుంతకల్లు మండల తహసీల్దార్ కార్యాలయానికి ISO 9001:2015…
ప్రజా సమస్యల అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్,,
ప్రజా సమస్యల అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్(భారత్ న్యూస్: గుంతకల్లు)గుంతకల్లు పట్టణ ,మండల పరిధిలోని ఆయా వార్డుల గ్రామాల సమస్యల అర్జీలను ప్రజల ద్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్వీకరించారు. సోమవారం టిటిడి కళ్యాణమండపం లో ఏర్పాటుచేసిన ప్రభుత్వ…
త్వరలో జిల్లాకు సీఎం చంద్రబాబు రాక,ఇచ్చాపురం నియోజకవర్గంలో అధికారుల సుడిగాలి పర్యటన,
.భారత్ న్యూస్ అమరావతి..త్వరలో జిల్లాకు సీఎం చంద్రబాబు రాక ఇచ్చాపురం నియోజకవర్గంలో అధికారుల సుడిగాలి పర్యటన ఇచ్చాపురం / కంచిలి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో వచ్చే నెల మొదటి వారంలో పర్యటించనున్నారనే సమాచారం నేపథ్యంలో…
భారత్ న్యూస్ కథనంపై స్పందన…ఆసుపత్రి వైద్య,సిబ్బందిపై మండిపడ్డ డిసిహెచ్ఎస్…
ఆసుపత్రి వైద్యసిబ్బందిపై మండిపడ్డ డిసిహెచ్ఎస్…-భారత్ న్యూస్ కథనంపై స్పందన…(భారత్ న్యూస్: గుంతకల్లు)గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి లోని వైద్య ఆరోగ్య సిబ్బంది తమ విధులలో ఆలసత్వం వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డిసిహెచ్ఎస్ డాక్టర్ పాల్ రవికుమార్ గుర్తించి ఆయా శాఖల సిబ్బందిపై ఆగ్రహం…
నెట్టికంటుని దర్శించుకున్న జిల్లా కలెక్టర్,
నెట్టికంటుని దర్శించుకున్న జిల్లా కలెక్టర్(భారత్ న్యూస్ :గుంతకల్లు )ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవస్థానమును సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సందర్శించారు. ఆయన దేవస్థానం కు చేరుకోగా ఆలయ అధికార లు పర్యవేక్షణలో వేద…
చౌడేపల్లి మండలం అటవీ ప్రాంతంలో కొండపై వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో భక్తులను నిలువునా దోచేస్తున్నారని మండిపడుతున్నారు..
..భారత్ న్యూస్ అమరావతి..చిత్తూరు జిల్లా పుంగనూరు చౌడేపల్లి మండలం అటవీ ప్రాంతంలో కొండపై వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో భక్తులను నిలువునా దోచేస్తున్నారని మండిపడుతున్నారు.. ఈ సందర్భంగా ఈరోజు కొంతమంది భక్తులు అమ్మవారి దర్శనార్థం అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం…
పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతను శిక్షించాలని జనసేన నేతల ర్యాలీ
భారత్ న్యూస్ విజయవాడ…పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతను శిక్షించాలని జనసేన నేతల ర్యాలీ దెందులూరు నియోజకవర్గం టీడీపీ నేత సైదు గోవర్ధన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. తక్షణమే టీడీపీ నేతను కఠినంగా…
హైడ్రా కూల్చివేతలతో సున్నం చెరువు వద్ద ఇల్లు కోల్పోయిన బాధితులను కలిసిన కేటీఆర్
…భారత్ న్యూస్ హైదరాబాద్…హైడ్రా కూల్చివేతలతో సున్నం చెరువు వద్ద ఇల్లు కోల్పోయిన బాధితులను కలిసిన కేటీఆర్ మీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ తరపున కోర్టులో మేము కొట్లడతాం.. ధైర్యంగా ఉండండి మీ ఇండ్లు మీకు వచ్చేలా కొట్లాడతం –…
YCP రహస్య జీవోలను వెబ్సైట్లో పెట్టనున్న ప్రభుత్వం*
భారత్ న్యూస్ విజయవాడ…YCP రహస్య జీవోలను వెబ్సైట్లో పెట్టనున్న ప్రభుత్వం* YCP రహస్య జీవోలను వెబ్సైట్లో పెట్టనున్న ప్రభుత్వంఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ హయాంలో రహస్యంగా ఉంచిన జీవోలను జీవోఐఆర్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని నిర్ణయించింది. 2021…
