కాంగ్రెస్ మంత్రులు, నాయకులు జేబులు నింపుకుంటున్నారు..

…భారత్ న్యూస్ హైదరాబాద్….కాంగ్రెస్ మంత్రులు, నాయకులు జేబులు నింపుకుంటున్నారు.. అందుకే ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేకున్నారు రుణమాఫీ పైసలు, 4 వేలు పెన్షన్, మహిళలకు ఇస్తానన్న రూ.2500, ఆటో కార్మికులకు ఇస్తానన్న రూ. 12 వేలు, రైతుకూలీలకు ఇస్తానన్న రూ. 1000,…

ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీరు పై కాంగ్రెస్ కేడర్ ఆవేదన

.భారత్ న్యూస్ హైదరాబాద్….ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీరు పై కాంగ్రెస్ కేడర్ ఆవేదన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంట ఉండి గెలిపిస్తే ఇవాళ అధికారంలోకి రాగానే సీనియర్ నాయకులను మర్చిపోయాడని అవేదన సెల్ఫీ వీడియో…

పోలీస్ స్టేషన్లో హంగామా సృష్టించిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు.

…భారత్ న్యూస్ హైదరాబాద్…పోలీస్ స్టేషన్లో హంగామా సృష్టించిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఏసీపీతో వాగ్వాదానికి దిగిన రఘునందన్ రావు సిద్ధిపేట – కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో ప్రభుత్వ భూమిలో అక్రమ చర్చి నిర్మాణాన్ని అడ్డుకున్నారని 8 మందిని అరెస్టు చేసిన…

వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు పర్యటన

..భారత్ న్యూస్ అమరావతి..వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు పర్యటన పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో వైఎస్సార్‌సీపీ నేత రుద్ర భాస్కర్‌ రెడ్డి గారి నివాసానికి వెళ్ళి ఇటీవల వివాహం జరిగిన ఆయన కుమారుడు భరతసింహారెడ్డి,…

చంపేస్తున్న స్ట్రీట్ ఫుడ్..

..భారత్ న్యూస్ హైదరాబాద్…చంపేస్తున్న స్ట్రీట్ ఫుడ్.. ఈరోజులో ఎక్కడపడితే అక్కడ, ఏదిపడితే అది.. లాగించేస్తున్నాం.. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఇష్టమైన స్నాక్స్ ను ఆరగించేస్తున్నాం.. అయితే.. స్ట్రీట్ ఫుడ్స్ తినడం వల్ల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.…

ఏరులై పారుతున్న మద్యం..ఇదేనా గ్రమస్వరాజ్యం!

భారత్ న్యూస్ విజయవాడ…ఏరులై పారుతున్న మద్యం..ఇదేనా గ్రమస్వరాజ్యం! ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాంద్రప్రదేశ్‌గా మారిపోయింది రాష్ట్రం. జగన్‌ సర్కార్ రద్దు చేసిన బెల్టు షాపులను తిరిగి ఓపెన్ చేయడమే కాదు బహిరంగంగానే వేలంపాటలో దక్కించుకనేందుకు పోటీ పడుతున్న…

వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ, పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు పర్యటన.

భారత్ న్యూస్ అమరావతి..వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ, పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు పర్యటన ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఘాట్‌ వద్ద నివాళులర్పించి, అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన…

విజయవాడకు చేరుకున్న భారత..క్రికెట్ జట్టు మాజీ సారధి కపిల్ దేవ్ గారు.

భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడకు చేరుకున్న భారత..క్రికెట్ జట్టు మాజీ సారధి కపిల్ దేవ్ గారు. కపిల్ దేవ్ గారికి స్వాగతం పలికినఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు , విజయవాడఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) గారు, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు…

రెడ్ మండ్ లోని మైక్రో సాఫ్ట్ కేంద్ర కార్యాలయంలో సిఈఓ సత్య నాదెళ్లతో భేటీ.

..భారత్ న్యూస్ అమరావతి..రెడ్ మండ్ లోని మైక్రో సాఫ్ట్ కేంద్ర కార్యాలయంలో సిఈఓ సత్య నాదెళ్లతో భేటీ అయిన రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్…