ప్రపంచంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహం మూసీ వద్ద నెలకొల్పుతాం
.భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రపంచంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహం మూసీ వద్ద నెలకొల్పుతాం మూసీని మరొక సిటీగా అభివృద్ది చేస్తా రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు మార్కెట్ ఉండేలా ప్లాన్ చేస్తా మల్లన్న సాగర్ నుంచి 7 వేల…
పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన హరీష్ రావు,,
..భారత్ న్యూస్ హైదరాబాద్….పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన హరీష్ రావు కొంత మంది పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారు.. బిడ్డా మీ పేర్లు డైరీలో రాసుకుంటున్నాము మా గవర్నమెంట్ వచ్చిన తరవాత మీరు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది కొల్లాపూర్లో శ్రీధర్ రెడ్డి హత్య…
ఒక సంవత్సరం తరువాత కేసీఆర్ పేరు కనపడకుండా చేస్తా
…భారత్ న్యూస్ హైదరాబాద్…ఒక సంవత్సరం తరువాత కేసీఆర్ పేరు కనపడకుండా చేస్తా ఏడాది తరువాత కేసీఆర్ రాజకీయం ముగుస్తుంది.. తరువాత కేసీఆర్ పేరు కనపడకుండా చేస్తా – మీడియాతో చిట్ చాట్లో రేవంత్ రెడ్డి….
కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సవాల్ స్వీకరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
…భారత్ న్యూస్ హైదరాబాద్….కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సవాల్ స్వీకరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం అందరం డ్రగ్స్ టెస్ట్ కు వస్తాం.. వరల్డ్స్ టాప్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్ టెస్ట్…
ప్రపంచాన్ని శాసించేస్థాయికి భారత్ చేరుకుంది,
..భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రపంచాన్ని శాసించేస్థాయికి భారత్ చేరుకుంది.. 75 దేశాలకు డిఫెన్స్ పరికరాలు ఎగుమతి చేస్తున్నాం.. దేశాభివృద్ధికి యువశక్తిని ఉపయోగించుకోవడం అవసరం.. 2047 వరకు వికసిత్ భారత్ కోసం శక్తి సామర్థ్యాలు సమకూర్చుకోవాలి.. ఉగ్ర మూలాలను ఉక్కుపాదంతో అణచివేశాం-కేంద్రమంత్రి కిషన్రెడ్డి…
ఆరో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు,
భారత్ న్యూస్ విజయవాడ…ఆరో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు విజయనగరం – నెల్లిమర మండలంలో ఆరో తరగతి విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. ఎవరికైన చెప్తే చంపేస్తానంటూ బాలికను బెదిరించిన ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడి వికృత చేష్టలను తల్లిదండ్రులకు…
న్యాయాధికారుల సంఖ్య పెంచిన ఏపీ ప్రభుత్వం.
భారత్ న్యూస్ అమరావతి..న్యాయాధికారుల సంఖ్య పెంచిన ఏపీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో న్యాయాధికారుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. జ్యుడీషియల్ అధికారుల సంఖ్య 630కి పెంచుతూ న్యాయశాఖ కార్యదర్శి వి. సునీత ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా జడ్జిల సంఖ్య…
సీబీఐ డీఐజీగా వెంకట సుబ్బారెడ్డి,
..భారత్ న్యూస్ అమరావతి..సీబీఐ డీఐజీగా వెంకట సుబ్బారెడ్డి* సీబీఐ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ గా ఐపీఎస్ వెంకట సుబ్బారెడ్డిని నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు ఆయన పదవిలో…
మద్యం షాపులకు చంద్రబాబు హెచ్చరిక .. బెల్ట్ షాపుల కు మద్యం ఇస్తే భారీ జరిమానా.
..భారత్ న్యూస్ అమరావతి.Ammiraju Udaya Shankar.sharma News Editor….A.P మద్యం షాపులకు చంద్రబాబు హెచ్చరిక .. బెల్ట్ షాపుల కు మద్యం ఇస్తే భారీ జరిమానా. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్ట్ షాపులను అనుమతించవద్దని సీఎం చంద్రబాబు అన్నారు. బెల్ట్ షాపులకు…
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి వైభవంగా పవిత్ర సమర్పణ
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి వైభవంగా పవిత్ర సమర్పణ తిరుపతి( భారత్ న్యూస్ ) శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రెండో రోజైన మంగళవారం పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర సమర్పణ చేశారు.
