మావోయిస్టుల‌ లేఖ కలకలం.. బీఆర్ఎస్‌కు వార్నింగ్‌!

…భారత్ న్యూస్ హైదరాబాద్….మావోయిస్టుల‌ లేఖ కలకలం.. బీఆర్ఎస్‌కు వార్నింగ్‌! ఈ లేఖ‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు… జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం రేపుతోంది. బీఆర్ఎస్‌ నేతలకు వార్నింగ్ ఇస్తూ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి…

మానవతా ధృక్పథంతో ఆలోచించండి..” టీజీఎస్పీ పోలీసుల డిస్మిస్ పై సర్కారుకు కూనంనేని విజ్ఞప్తి!

…భారత్ న్యూస్ హైదరాబాద్….మానవతా ధృక్పథంతో ఆలోచించండి..” -టీజీఎస్పీ పోలీసుల డిస్మిస్ పై సర్కారుకు కూనంనేని విజ్ఞప్తి! ప్రత్యేక పోలీసు కానిస్టేబుళ్లకు మట్టి పనులు చెప్పడం, అనధికారికంగా ఆర్డర్లీ సేవలకు వినియోగించడం వంటి విధానాలకు స్వస్తి పలకాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు…

ఉపాధ్యాయులతోనే సమగ్ర ఇంటింటి కులగణన.. భట్టి కీలక వ్యాఖ్యలు..!!

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఉపాధ్యాయులతోనే సమగ్ర ఇంటింటి కులగణన.. భట్టి కీలక వ్యాఖ్యలు..!! తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కులగణనను సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం భావించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు విధాలుగా సమీక్షలు నిర్వహించింది ప్రభుత్వం.సమగ్ర ఇంటింటి సర్వే పై డిప్యూటీ సీఎం…

పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

…భారత్ న్యూస్ హైదరాబాద్…పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..! హైదరాబాద్: రాష్ట్రంలోబెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనల వేళ పోలీసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్‎ల బడ్జెట్ రూ.182.48 కోట్ల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ మేరకు…

ప్రేమోన్మాదికి బలైన యువతి కుటుంబానికి రూ.10 లక్షలు సాయం అందజేత

.భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రేమోన్మాదికి బలైన యువతి కుటుంబానికి రూ.10 లక్షలు సాయం అందజేత బద్వేల్‌లో ఇటీవల యువతిపై అత్యాచారం చేసి అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది. ఆసుపత్రితో చికిత్స పొందుతూ యువతి మృతి బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. రూ.10 లక్షలు…

గత కేసీఆర్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నేరుగా డబ్బులు పంపడంతో గ్రామాలు అభివృద్ది చెందాయి.

.భారత్ న్యూస్ హైదరాబాద్….గత కేసీఆర్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నేరుగా డబ్బులు పంపడంతో గ్రామాలు అభివృద్ది చెందాయి. కానీ రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీల నిధులను దుర్వినియోగం చేసి గ్రామ పంచాయితీలను నిర్వీర్యం చేస్తున్నాడు – బీజేపీ ఎంపీ రఘునందన్ రావు

9వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఎర్రగడ్డలోని ఆయుర్వేద మెడికల్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహా గారు పాల్గొన్నారు.

భారత్ న్యూస్.హైదరాబాద్ 9వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఎర్రగడ్డలోని ఆయుర్వేద మెడికల్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహా గారు పాల్గొన్నారు. ఇటీవల ప్రభుత్వం నియమించిన 628 మంది పార్ట్ టైమ్ యోగా ఇన్‌స్ట్రక్టర్లకు మంత్రి…

భారత్ ఘన విజయం.

..భారత్ న్యూస్ అమరావతి..భారత్ ఘన విజయం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ ఘన విజయం అందుకుని సిరీస్‌ను సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మహిళల జట్టు…

ఈ దీపావళి ఎంతో ప్రత్యేకం: మోడీ,

భారత్ న్యూస్ విజయవాడ…ఈ దీపావళి ఎంతో ప్రత్యేకం: మోడీ సుమారు 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్యలో జరగబోతున్న దీపావళి వేడుకలు చరిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇవి రామ్‌లల్లా తన సొంతింటికి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి…

జిల్లా స్పోర్ట్స్ మీట్ – 2024 ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఎంపీ డా.కడియం కావ్య.

..భారత్ న్యూస్ హైదరాబాద్….జిల్లా స్పోర్ట్స్ మీట్ – 2024 ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఎంపీ డా.కడియం కావ్య. ఘన స్వాగతం పలికిన విద్యార్థులు విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఎంపి విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని కొనసాగించాలి. విజేతలకు మెమెంటోలు సర్టిఫికెట్ లను…