గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధి, సెలపాక గ్రామంలో ఒక మహిళ విషయమై రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు మృతి.

భారత్ న్యూస్ విజయవాడ…గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధి, సెలపాక గ్రామంలో ఒక మహిళ విషయమై రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు మృతి. రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ, రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కాదు. కాకినాడ…

కలెక్టర్ కార్యాలయం లో తుపాకీ మిస్ ఫైర్,

భారత్ న్యూస్ విజయవాడ..అనంతపురం: కలెక్టర్ కార్యాలయం లో తుపాకీ మిస్ ఫైర్ కానిస్టేబుల్ సుబ్బారాజు తీవ్ర గాయాలు ఆసుపత్రి కి తరలింపు తుపాకీ శుభ్రం చేస్తుండగా ఘటన

నల్గొండ రైతుల కష్టాలు

…భారత్ న్యూస్ హైదరాబాద్…. నల్గొండ రైతుల కష్టాలు ధాన్యాన్ని కాంటా వేయకపోవడంతో బయట అమ్ముకోవడానికి వెళ్తున్న రైతులు లారీల కొరత కారణంగా కాంటా వేయకపోవడంతో, కట్టంగూర్ ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని మిల్లర్లలో అమ్ముకునేందుకు తిరిగి తీసుకెళ్తున్న రైతులు…

ఇందిరమ్మ ఇళ్ల కోసం రేవంత్ సర్కార్ కొత్త రూల్స్

భారత్ న్యూస్ హైదరాబాద్….ఇందిరమ్మ ఇళ్ల కోసం రేవంత్ సర్కార్ కొత్త రూల్స్ ఈ సంవత్సరం ఇందిరమ్మ ఇళ్లు సొంత జాగాతో పాటు రేషన్ కార్డు ఉంటేనే ఇవ్వాలనే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం. సొంత స్థలం లేని వారికి స్థలం ఇచ్చి…

KBR పార్క్ వద్ద కారు బీభత్సం..

భారత్ న్యూస్ హైదరాబాద్…KBR పార్క్ వద్ద కారు బీభత్సం.. హైదరాబాద్ – బంజారాహిల్స్‌లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నుంచి KBR పార్క్ వైపు వెళుతున్న పోర్షే కారు అతివేగంతో మూలమలుపు వద్ద అదుపుతప్పి గోడను ఢీ కొట్టింది. పరారీలో ఉన్న డ్రైవర్..…

వైద్యుడి ఇంట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత,

.భారత్ న్యూస్ హైదరాబాద్…వైద్యుడి ఇంట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత హైదరాబాద్ – చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్మోహర్ పార్క్ లోని ఓ వైద్యుడి ఇంట్లో డ్రగ్స్ పార్టీకి ప్లాన్ చేసిన నిందితులు. పక్క సమాచారంతో ఆ ఇంటి పై దాడులు…

దీపావళి పండుగ వేళ సరోజిని ఆస్పత్రికి క్యూ కట్టిన బాధితులు,

…భారత్ న్యూస్ హైదరాబాద్….దీపావళి పండుగ వేళ సరోజిని ఆస్పత్రికి క్యూ కట్టిన బాధితులు దీపావళి పండుగ రోజు బాణసంచా కారణంగా, కంటి సమస్యలు ఏర్పడి దాదాపు 40 మంది ఆస్పత్రిలో చేరారు. బాధితుల్లో అధికంగా వృద్ధులే ఉన్నట్లు సమాచారం…

తెలంగాణలో మందు బాబులకు షాక్.

..భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణలో మందు బాబులకు షాక్. భారీగా పెరగనున్న మందు ధరలు బీరుపై రూ.20 లిక్కర్‌పై రూ.20 నుంచి 70 వరకు పెంచేందుకు ప్రయత్నం జరుగుతున్నట్లు తెలిపిన ఆబ్కారీ శాఖ. ప్రతినెలా రూ.1000కోట్లు అదనంగా ఆదాయం వచ్చేందుకు ధరలు పెంచనున్నట్లు…

పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర

భారత్ న్యూస్ హైదరాబాద్.…పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.62 పెంచుతున్నట్లు ప్రకటించిన ప్రభుత్వ చమురు కంపెనీలు. పెరిగిన ధరలతో హైదరాబాద్లో కమర్షియల్ ఎల్పీజీ ధర రూ.2,028.. ఢిల్లీలో రూ.1802కి చేరాయి…