జిల్లాల్లో మొదలైన పోలీస్ యాక్ట్
…భారత్ న్యూస్ హైదరాబాద్….జిల్లాల్లో మొదలైన పోలీస్ యాక్ట్ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈరోజు నుండి 7వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ అమలు. పోలీసుల అనుమతి లేకుండా ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, పబ్లిక్ మీటింగ్స్, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదు.…
ఈరోజు తెలుగు వారు తలెత్తుకొని తిరుగుతున్నారు అంటే దానికి కారణం అన్న ఎన్టీఆర్. పార్టీని స్థాపించిన 9నెలల్లో అధికారంలోకి తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్
.భారత్ న్యూస్ అమరావతి.ఈరోజు తెలుగు వారు తలెత్తుకొని తిరుగుతున్నారు అంటే దానికి కారణం అన్న ఎన్టీఆర్. పార్టీని స్థాపించిన 9నెలల్లో అధికారంలోకి తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరు ఎన్టీఆర్. తెలుగువారి ఆత్మగౌరవం పేరు చెబితే గుర్తుకువచ్చేది విశ్వ…
ఇటీవల ఎన్నికల సమయంలో 2 లక్షలు ఖర్చుపెట్టి టిక్కెట్ కొనుక్కొని వచ్చి మరీ ఓటేశారు. కొందరు ఏడాదిపాటు.
భారత్ న్యూస్ విజయవాడ…ఇటీవల ఎన్నికల సమయంలో 2 లక్షలు ఖర్చుపెట్టి టిక్కెట్ కొనుక్కొని వచ్చి మరీ ఓటేశారు. కొందరు ఏడాదిపాటు ఎపిలోనే ఉండి సేవలందించారు. ఎన్నికల్లో 175కి 175 అన్నవారి ముఖాలు మాడిమసైపోయాయి. ప్రపంచంలో ఉన్న తెలువారందరిదీ ఈ గెలుపు…
శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పర్యటన.
.భారత్ న్యూస్ అమరావతి.శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పర్యటన. ఈదుపురం నుంచి దీపం 2.0 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం. మహిళ ఇంటికెళ్లి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించిన సీఎం. ఉచిత సిలిండర్ బిగించి పొయ్యి వెలిగించిన…
ఎన్నికల హామీలపై కీలక వ్యాఖ్యలు చేసిన మల్లికార్జున ఖర్గే..!!
..భారత్ న్యూస్ హైదరాబాద్…ఎన్నికల హామీలపై కీలక వ్యాఖ్యలు చేసిన మల్లికార్జున ఖర్గే..!! న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధమైన హామీలు ఇవ్వబోమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక ప్రకటన చేశారు. బడ్జెట్ ఆధారంగా మాత్రమే హామీలు ప్రకటించాల్సిన అవసరం…
అమెరికాలోని మిస్సోరీలో లిథియం అయాన్ బ్యాటరీ ప్రాసెసింగ్ ప్లాంట్ ఒక్కసారిగా పేలిపోయింది,
..భారత్ న్యూస్ హైదరాబాద్….USA. పేలిపోయిన బ్యాటరీ కంపెనీ… అమెరికాలోని మిస్సోరీలో లిథియం అయాన్ బ్యాటరీ ప్రాసెసింగ్ ప్లాంట్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది, ఘటనా…
హెలికాప్టర్లో ఇచ్చాపురం మండలం ఈదుపురంకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..
భారత్ న్యూస్ విజయవాడ.శ్రీకాకుళం జిల్లా : ఇచ్ఛాపురం : హెలికాప్టర్లో ఇచ్చాపురం మండలం ఈదుపురంకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. హెలిపాడ్ వద్ద చంద్రబాబును రిసీవ్ చేసుకున్న జిల్లా అధికారులు,పలువురు మంత్రులు.. హెలిపాడ్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బస్సులో చంద్రబాబును కలుసుకోనున్న…
Domestic oil companies have announced that the huge price hike on LPG cinder used for commercial purposes will come into effect immediately
Domestic oil companies have announced that the huge price hike on LPG cinder used for commercial purposes will come into effect immediately (By Raja Pentapati AP Bureau Chief) National NewsAmaravati…
ఢిల్లీలో సహా దేశవ్యాప్తంగా పెరుగుతున్న వాయు కాలుష్యం.
భారత్ న్యూస్ విజయవాడ…Delhi: ఢిల్లీలో సహా దేశవ్యాప్తంగా పెరుగుతున్న వాయు కాలుష్యం.. ఢిల్లీలో ఏక్యూఐ 394.. దీపావళికి మరింత పెరిగిన వాయు కాలుష్యం.. వాయు కాలుష్యంతో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం.. శీతాకాలం నేపథ్యంలో వాయు కాలుష్యం మరింత పెరుగుతుందని…
పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టండి,
పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టండి. *కమిషనర్ ఎన్.మౌర్య. తిరుపతి నగరపాలక సంస్ధ తిరుపతి( భారత్ న్యూస్ )నగరంలో పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులు ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని సీకాం…
