నరసింహ వారాహి గణం పేరుతో జనసేనలో ప్రత్యేక విభాగం,
..భారత్ న్యూస్ అమరావతి..నరసింహ వారాహి గణం పేరుతో జనసేనలో ప్రత్యేక విభాగం సనాతన ధర్మం పరిరక్షణ ఈ విభాగం ధ్యేయం అన్ని మతాలకు గౌరవం ఇవ్వాలి మతాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ వెల్లడించారు.
షాకింగ్ విజువల్స్: కొండపైకి వేలాది మంది.. తొక్కిసలాట
భారత్ న్యూస్ విజయవాడ…షాకింగ్ విజువల్స్: కొండపైకి వేలాది మంది.. తొక్కిసలాట కర్ణాటకలోని చిక్కమగళూరులో గల దేవీరమ్మ కొండకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈక్రమంలో జరిగిన తొక్కిసలాట పలువురు గాయపడ్డారు. కొంతమంది కొండపై నుంచి కిందపడ్డారు. నరక చతుర్దశి సందర్భంగా ఇక్కడ జరిగే…
శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 7 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత,
భారత్ న్యూస్ హైదరాబాద్….శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 7 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు రూ.7 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ఇంటెలిజెన్స్ సిబ్బంది…
ఆడపిల్లల పెళ్లిపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు,
..భారత్ న్యూస్ అమరావతి. ఆడపిల్లల పెళ్లిపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు తల్లిదండ్రుల కుటుంబంలో కుమార్తె స్థానాన్ని పెళ్లి అనేది అంతం చేయదని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. కారుణ్య నియామకాలకు సంబంధించిన ఓ కేసు విచారణలో ఈ కామెంట్స్ చేసింది. పెళ్లయిన…
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కార్తీక మాసోత్సవాలు,
భారత్ న్యూస్ విజయవాడ,,విజయవాడ ఇంద్రకీలాద్రిపై కార్తీక మాసోత్సవాలు ఏపీలో విజయవాడ లోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామిదేవస్థానంలో కార్తీక మాసోత్సవాల నిర్వహణకుఏర్పాట్లు చేశారు. ప్రతిరోజూ మల్లేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో సహస్ర లింగార్చన, సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ, ఆకాశ దీపోత్సవాన్నినిర్వహిస్తారు.…
జాతీయ రహదారిపై బీసీ గురుకుల విద్యార్థుల ఆందోళన,
.భారత్ న్యూస్ హైదరాబాద్….…జాతీయ రహదారిపై బీసీ గురుకుల విద్యార్థుల ఆందోళన రంగారెడ్డి – బాటసింగారం వద్ద జాతీయ రహదారిపై బీసీ గురుకుల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. రోడ్డుపై బైఠాయించారు. ఆహారం సరిగ్గా ఉండటం లేదని..…
12 గంటల్లో పాతాళయాత్ర!
..భారత్ న్యూస్ అమరావతి.12 గంటల్లో పాతాళయాత్ర! మరో మైలురాయిని సాధించబోతున్న భారత్ భారత్ సమద్రయాన్ కు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 12 గంటల వ్యవధిలో సముద్రంలో 6,000 మీటర్ల లోతుకు వెళ్లి బయటకు వచ్చేందుకు వీలుగా ఓ ప్రత్యేకమైన డైవింగ్…
పోలవరంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మిస్తున్నాం. పోలవరం పూర్తిచేసే బాధ్యత
భారత్ న్యూస్ విజయవాడ…పోలవరంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మిస్తున్నాం. పోలవరం పూర్తిచేసే బాధ్యత నాది. పోలవరం నిర్మాణానికి కేంద్రం పూర్తి సహకారం. మూడు రాజధానుల పేరుతో జగన్ డ్రామా ఆడారు. విశాఖ ప్రజలు రాజధానిని తిరస్కరించారు. విశాఖని ఆర్ధిక రాజధానిగా మార్చుతాం,…
జిల్లా అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి తరలిరండి – తిరుపతి ఎంపీ గురుమూర్తి
జిల్లా అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి తరలిరండి – తిరుపతి ఎంపీ గురుమూర్తి తిరుపతి( భారత్ న్యూస్ )పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌ” శ్రీ వై. యస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఉమ్మడి చిత్తూరు అధ్యక్షులుగా శ్రీ భూమన కరుణాకర రెడ్డి గారిని…
16 th time “Godavari Maha Nirajanam Mahaharathi” to the Holy Godavari River under the auspices of Tirumala Tirupati Devasthanam Dasa Sahitya Project at Kovvuru Gospada Kshetra on 4th of this month.
16 th time “Godavari Maha Nirajanam Mahaharathi” to the Holy Godavari River under the auspices of Tirumala Tirupati Devasthanam Dasa Sahitya Project at Kovvuru Gospada Kshetra on 4th of this…
