ఈ నెల 8 నుంచి సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర
…భారత్ న్యూస్ హైదరాబాద్….ఈ నెల 8 నుంచి సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర ఈ నెల 8న తన పుట్టిన రోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం యాదాద్రి జిల్లాలో మూసీ వెంట పాదయాత్ర చేయనున్నారు..…
