భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..

A RAJASEKAR.SR Correspondent Vijayawadaఉదయం 11:32 గంటలకు ఇంద్రకీలాద్రి పై అన్నప్రసాద సదనం, మహాప్రసాద భవనం ప్రారంభోత్సవం

ఒకే విడతలో 800 మంది భోజనం చేసేలా సదుపాయం

త్వరలో అందుబాటులోకి యాంత్రీకృత వంటశాలలు