.భారత్ న్యూస్ అమరావతి..ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు(RRR) ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.. ఈ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమయినది…