భారత్ న్యూస్ విజయవాడ…తిరుమలకు చేరుకున్న ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్

కుటుంబ సమేతంగా రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న అరవింద్ కేజ్రివాల్.

అరవింద్ కేజ్రివాల్ తిరుమలను దర్శించుకోవడం ఇదే తొలిసారి…