Month: November 2024

President Droupadi Murmu: నేడు శిల్పారామంలో లోక్‌ మంథన్‌ ను ప్రారంభించనున్న రాష్ట్రప్రతి..

…భారత్ న్యూస్ హైదరాబాద్…President Droupadi Murmu: నేడు శిల్పారామంలో లోక్‌ మంథన్‌ ను ప్రారంభించనున్న రాష్ట్రప్రతి.. హైదరాబాద్.. నేడు లోక్‌ మంథన్‌ ను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 10.20కి శిల్పకళా వేదికలో లోక్‌మంథన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.. మధ్యాహ్నం…

Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

భారత్ న్యూస్ విజయవాడ…Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. తిరుమల భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 19 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని…

పలాసలో ఎయిర్ పోర్ట్… రయ్ .. రయ్.

..భారత్ న్యూస్ అమరావతి..శ్రీకాకుళం జిల్లా : పలాసలో ఎయిర్ పోర్ట్… రయ్ .. రయ్. పలాస నియోజకవర్గ పరిధిలో మినీ ఎయిర్ పోర్టునిర్మాణానికి ఇటీవల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థల పరిశీలన చేసిన విషయం తెలిసిందే. వజ్రపు కొత్తూరు, మందస మండలాల…

Another case has been registered against film director Ramgopalvarma in Anakapalli district Ravikamatham police station andSri Reddy, Posani Krishnamurali Another complaint in Kadapa in Andhra Pradesh.

Another case has been registered against film director Ramgopalvarma in Anakapalli district Ravikamatham police station andSri Reddy, Posani Krishnamurali Another complaint in Kadapa in Andhra Pradesh. Amaravati November 22 (Bharat…

ప్రజల అభివ్రుద్ధి కోసమే ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని ఉప ముఖ్యమంత్రి

.భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రజల అభివ్రుద్ధి కోసమే ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. విద్య, వైద్యంపై తమ ప్రభుత్వం ప్రత్యేక ద్రుష్టిసారించిందన్నారు.

భిక్షాటన చేస్తున్న మరికొందరు పిల్లలను రక్షించిన అధికారులు

భారత్ న్యూస్ విజయవాడ…భిక్షాటన చేస్తున్న మరికొందరు పిల్లలను రక్షించిన అధికారులు… కర్నూల్ నగరంలో అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ డ్రెస్ సర్కిల్ వద్ద ఒంటిపై రంగు వేసి భిక్షాటన చేస్తూ ఎండలో పసిపిల్లాడిపై స్పందించి నారా లోకేష్ వివరాలు సేకరించమని ఉన్నతాదికారులను ఆదేశించారు.…

నరసరావుపేటలో ఆయిల్ మిల్లులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు

భారత్ న్యూస్ విజయవాడ…పల్నాడు జిల్లా… నరసరావుపేటలో ఆయిల్ మిల్లులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలుఆయిల్ కల్తీ చేస్తున్నారనే సమాచారంతో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో తనిఖీలు. లేపాక్షి, చాముండేశ్వరి, అమృత ఆయిల్ మిల్లులపై తనికీలు చేసి శాంఫిల్స్…

కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్‌ ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

..భారత్ న్యూస్ అమరావతి..కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్‌ ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్‌ ఏర్పాటు చేసే అంశంపై శాసనసభ ఈ రోజు ప్రభుత్వం పెట్టిన తీర్మానంపై…

రాయలసీమ మంత్రితోనే కర్నూల్ లో హైకోర్టు వద్దు అని తీర్మానం చేయించాడు నారా చంద్రబాబు నాయుడు .

..భారత్ న్యూస్ అమరావతి..రాయలసీమ మంత్రితోనే కర్నూల్ లో హైకోర్టు వద్దు అని తీర్మానం చేయించాడు నారా చంద్రబాబు నాయుడు .కర్నూలులో హైకోర్టు పెడితే వైయస్ జగన్‌ మోహన్ రెడ్డిగారికి పేరు వస్తుందనే కక్షతో రాయలసీమకు ద్రోహం తలపెట్టాడు.లా యూనివర్సిటీని, కడపలో వచ్చిన…