Month: November 2024

12 గంటల్లో పాతాళయాత్ర!

..భారత్ న్యూస్ అమరావతి.12 గంటల్లో పాతాళయాత్ర! మరో మైలురాయిని సాధించబోతున్న భారత్ భారత్ సమద్రయాన్ కు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 12 గంటల వ్యవధిలో సముద్రంలో 6,000 మీటర్ల లోతుకు వెళ్లి బయటకు వచ్చేందుకు వీలుగా ఓ ప్రత్యేకమైన డైవింగ్…

పోలవరంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మిస్తున్నాం. పోలవరం పూర్తిచేసే బాధ్యత

భారత్ న్యూస్ విజయవాడ…పోలవరంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మిస్తున్నాం. పోలవరం పూర్తిచేసే బాధ్యత నాది. పోలవరం నిర్మాణానికి కేంద్రం పూర్తి సహకారం. మూడు రాజధానుల పేరుతో జగన్ డ్రామా ఆడారు. విశాఖ ప్రజలు రాజధానిని తిరస్కరించారు. విశాఖని ఆర్ధిక రాజధానిగా మార్చుతాం,…

జిల్లా అధ్యక్ష ప్ర‌మాణ స్వీకారానికి త‌ర‌లిరండి – తిరుపతి ఎంపీ గురుమూర్తి

జిల్లా అధ్యక్ష ప్ర‌మాణ స్వీకారానికి త‌ర‌లిరండి – తిరుపతి ఎంపీ గురుమూర్తి తిరుపతి( భారత్ న్యూస్ )పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌ” శ్రీ వై. యస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఉమ్మడి చిత్తూరు అధ్యక్షులుగా శ్రీ భూమన కరుణాకర రెడ్డి గారిని…

అమెరికాలో ముగిసిన మంత్రి నారా లోకేష్‌ పర్యటన

భారత్ న్యూస్ విజయవాడ…అమెరికాలో ముగిసిన మంత్రి నారా లోకేష్‌ పర్యటన అమెరికా నుంచి ఏపీకి బయల్దేరిన నారా లోకేష్‌ బృందం పెట్టుబడులే లక్ష్యంగా వారం పాటు అమెరికాలో పర్యటన టెస్లా, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ సహా పలు అంతర్జాతీయ కంపెనీల…

గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధి, సెలపాక గ్రామంలో ఒక మహిళ విషయమై రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు మృతి.

భారత్ న్యూస్ విజయవాడ…గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధి, సెలపాక గ్రామంలో ఒక మహిళ విషయమై రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు మృతి. రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ, రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కాదు. కాకినాడ…

కలెక్టర్ కార్యాలయం లో తుపాకీ మిస్ ఫైర్,

భారత్ న్యూస్ విజయవాడ..అనంతపురం: కలెక్టర్ కార్యాలయం లో తుపాకీ మిస్ ఫైర్ కానిస్టేబుల్ సుబ్బారాజు తీవ్ర గాయాలు ఆసుపత్రి కి తరలింపు తుపాకీ శుభ్రం చేస్తుండగా ఘటన

నల్గొండ రైతుల కష్టాలు

…భారత్ న్యూస్ హైదరాబాద్…. నల్గొండ రైతుల కష్టాలు ధాన్యాన్ని కాంటా వేయకపోవడంతో బయట అమ్ముకోవడానికి వెళ్తున్న రైతులు లారీల కొరత కారణంగా కాంటా వేయకపోవడంతో, కట్టంగూర్ ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని మిల్లర్లలో అమ్ముకునేందుకు తిరిగి తీసుకెళ్తున్న రైతులు…

ఇందిరమ్మ ఇళ్ల కోసం రేవంత్ సర్కార్ కొత్త రూల్స్

భారత్ న్యూస్ హైదరాబాద్….ఇందిరమ్మ ఇళ్ల కోసం రేవంత్ సర్కార్ కొత్త రూల్స్ ఈ సంవత్సరం ఇందిరమ్మ ఇళ్లు సొంత జాగాతో పాటు రేషన్ కార్డు ఉంటేనే ఇవ్వాలనే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం. సొంత స్థలం లేని వారికి స్థలం ఇచ్చి…