Month: November 2024

మ‌హిళాప‌క్ష‌పాతి ప్ర‌భుత్వం మాది – ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మ‌హిళాప‌క్ష‌పాతి ప్ర‌భుత్వం మాది – ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు *మహిళా సాధికారిత మా లక్ష్యం – కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి( భారత్ న్యూస్ )మనది మహిళా పక్షపాతి ప్రభుత్వం అని, దీపం 2.0 ప‌థ‌కాన్ని మ‌హిళ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఎమ్మెల్యే ఆర‌ణి…

దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్,

.భారత్ న్యూస్. సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ గా 31.10.2024నపదవి విరమణ పొందిన శ్రీ బి. నాగ్య గారుదక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ శ్రీ బి. నాగ్య గారు 31 అక్టోబర్…

రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహ విద్యార్థినీ విద్యార్థులకు ఇకపై బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించాలని,

భారత్ న్యూస్ హైదరాబాద్…రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహ విద్యార్థినీ విద్యార్థులకు ఇకపై బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించాలని, పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలను పది రోజుల్లోగా అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అమలులో ఉన్న రేట్లకు…

నరసింహ వారాహి గణం పేరుతో జనసేనలో ప్రత్యేక విభాగం,

..భారత్ న్యూస్ అమరావతి..నరసింహ వారాహి గణం పేరుతో జనసేనలో ప్రత్యేక విభాగం సనాతన ధర్మం పరిరక్షణ ఈ విభాగం ధ్యేయం అన్ని మతాలకు గౌరవం ఇవ్వాలి మతాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ వెల్లడించారు.

షాకింగ్ విజువల్స్: కొండపైకి వేలాది మంది.. తొక్కిసలాట

భారత్ న్యూస్ విజయవాడ…షాకింగ్ విజువల్స్: కొండపైకి వేలాది మంది.. తొక్కిసలాట కర్ణాటకలోని చిక్కమగళూరులో గల దేవీరమ్మ కొండకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈక్రమంలో జరిగిన తొక్కిసలాట పలువురు గాయపడ్డారు. కొంతమంది కొండపై నుంచి కిందపడ్డారు. నరక చతుర్దశి సందర్భంగా ఇక్కడ జరిగే…

శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 7 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత,

భారత్ న్యూస్ హైదరాబాద్….శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 7 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు రూ.7 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ఇంటెలిజెన్స్ సిబ్బంది…

ఆడపిల్లల పెళ్లిపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు,

..భారత్ న్యూస్ అమరావతి. ఆడపిల్లల పెళ్లిపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు తల్లిదండ్రుల కుటుంబంలో కుమార్తె స్థానాన్ని పెళ్లి అనేది అంతం చేయదని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. కారుణ్య నియామకాలకు సంబంధించిన ఓ కేసు విచారణలో ఈ కామెంట్స్ చేసింది. పెళ్లయిన…

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కార్తీక మాసోత్సవాలు,

భారత్ న్యూస్ విజయవాడ,,విజయవాడ ఇంద్రకీలాద్రిపై కార్తీక మాసోత్సవాలు ఏపీలో విజయవాడ లోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామిదేవస్థానంలో కార్తీక మాసోత్సవాల నిర్వహణకుఏర్పాట్లు చేశారు. ప్రతిరోజూ మల్లేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో సహస్ర లింగార్చన, సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ, ఆకాశ దీపోత్సవాన్నినిర్వహిస్తారు.…

జాతీయ రహదారిపై బీసీ గురుకుల విద్యార్థుల ఆందోళన,

.భారత్ న్యూస్ హైదరాబాద్….…జాతీయ రహదారిపై బీసీ గురుకుల విద్యార్థుల ఆందోళన రంగారెడ్డి – బాటసింగారం వద్ద జాతీయ రహదారిపై బీసీ గురుకుల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. రోడ్డుపై బైఠాయించారు. ఆహారం సరిగ్గా ఉండటం లేదని..…