Month: November 2024

KBR పార్క్ వద్ద కారు బీభత్సం..

భారత్ న్యూస్ హైదరాబాద్…KBR పార్క్ వద్ద కారు బీభత్సం.. హైదరాబాద్ – బంజారాహిల్స్‌లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నుంచి KBR పార్క్ వైపు వెళుతున్న పోర్షే కారు అతివేగంతో మూలమలుపు వద్ద అదుపుతప్పి గోడను ఢీ కొట్టింది. పరారీలో ఉన్న డ్రైవర్..…

వైద్యుడి ఇంట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత,

.భారత్ న్యూస్ హైదరాబాద్…వైద్యుడి ఇంట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత హైదరాబాద్ – చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్మోహర్ పార్క్ లోని ఓ వైద్యుడి ఇంట్లో డ్రగ్స్ పార్టీకి ప్లాన్ చేసిన నిందితులు. పక్క సమాచారంతో ఆ ఇంటి పై దాడులు…

దీపావళి పండుగ వేళ సరోజిని ఆస్పత్రికి క్యూ కట్టిన బాధితులు,

…భారత్ న్యూస్ హైదరాబాద్….దీపావళి పండుగ వేళ సరోజిని ఆస్పత్రికి క్యూ కట్టిన బాధితులు దీపావళి పండుగ రోజు బాణసంచా కారణంగా, కంటి సమస్యలు ఏర్పడి దాదాపు 40 మంది ఆస్పత్రిలో చేరారు. బాధితుల్లో అధికంగా వృద్ధులే ఉన్నట్లు సమాచారం…

తెలంగాణలో మందు బాబులకు షాక్.

..భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణలో మందు బాబులకు షాక్. భారీగా పెరగనున్న మందు ధరలు బీరుపై రూ.20 లిక్కర్‌పై రూ.20 నుంచి 70 వరకు పెంచేందుకు ప్రయత్నం జరుగుతున్నట్లు తెలిపిన ఆబ్కారీ శాఖ. ప్రతినెలా రూ.1000కోట్లు అదనంగా ఆదాయం వచ్చేందుకు ధరలు పెంచనున్నట్లు…

పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర

భారత్ న్యూస్ హైదరాబాద్.…పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.62 పెంచుతున్నట్లు ప్రకటించిన ప్రభుత్వ చమురు కంపెనీలు. పెరిగిన ధరలతో హైదరాబాద్లో కమర్షియల్ ఎల్పీజీ ధర రూ.2,028.. ఢిల్లీలో రూ.1802కి చేరాయి…

చంపేముందు కాళ్లు మొక్కిన దుండగులు,

.భారత్ న్యూస్ హైదరాబాద్…చంపేముందు కాళ్లు మొక్కిన దుండగులు ఢిల్లీ – నిన్న ఆకాశ్ శర్మ, అతని మేనల్లుడు రిషభ్ శర్మ టపాసులు కాలుస్తుండగా ఇద్దరు దుండగులు స్కూటీపై వచ్చి ఆకాశ్ కాళ్లు మొక్కారు. అనంతరం తుపాకీతో ఆకాశ్ శర్మను కాల్చేశారు. దుండగులను…

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ యాక్ట్ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం

భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ యాక్ట్ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పై రోజురోజుకీ పెరుగుతున్న వ్యతిరేకత.. నిరసనలు, ధర్నాలు,ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి, మంత్రులను అడ్డుకోవడం వంటి తదితర అంశాలపై ఇంటలిజెన్స్ హెచ్చరిక నేపథ్యంలో రేవంత్ సర్కార్ అలెర్ట్.…

జిల్లాల్లో మొదలైన పోలీస్ యాక్ట్

…భారత్ న్యూస్ హైదరాబాద్….జిల్లాల్లో మొదలైన పోలీస్ యాక్ట్ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈరోజు నుండి 7వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ అమలు. పోలీసుల అనుమతి లేకుండా ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, పబ్లిక్ మీటింగ్స్, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదు.…

ఈరోజు తెలుగు వారు తలెత్తుకొని తిరుగుతున్నారు అంటే దానికి కారణం అన్న ఎన్టీఆర్. పార్టీని స్థాపించిన 9నెలల్లో అధికారంలోకి తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్

.భారత్ న్యూస్ అమరావతి.ఈరోజు తెలుగు వారు తలెత్తుకొని తిరుగుతున్నారు అంటే దానికి కారణం అన్న ఎన్టీఆర్. పార్టీని స్థాపించిన 9నెలల్లో అధికారంలోకి తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరు ఎన్టీఆర్. తెలుగువారి ఆత్మగౌరవం పేరు చెబితే గుర్తుకువచ్చేది విశ్వ…