Month: November 2024

పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సూపరింటెండింగ్

భారత్ న్యూస్ విజయవాడ…పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎ రఘునాథ బాబు, భీమవరం డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ వెంకటేశ్వరావు తదితరులు

వివిధ వర్గాలకు ఉచితంగా, రాయితీతో విద్యుత్‌ను అందిస్తున్నందుకుగాను విద్యుత్‌ సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి,

..భారత్ న్యూస్ హైదరాబాద్…వివిధ వర్గాలకు ఉచితంగా, రాయితీతో విద్యుత్‌ను అందిస్తున్నందుకుగాను విద్యుత్‌ సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న ఐదునెలల కాలానికిగాను టారిఫ్‌ సబ్సిడీగా రూ.4,791.65 కోట్లను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు నవంబరు మాసానికిగాను రూ.958.33 కోట్లను విడుదల…

ప్రతి యూనివర్సిటీపై అధ్యయనం చేసి చర్యలు చేపట్టాలి: సీఎం

భారత్ న్యూస్ హైదరాబాద్…ప్రతి యూనివర్సిటీపై అధ్యయనం చేసి చర్యలు చేపట్టాలి: సీఎం రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల నూతన వీసీలు సీఎంతో శనివారం భేటీ అయ్యారు.“ప్రతి యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేసి చర్యలు చేపట్టాలి. కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసి నివేదిక…

అభిమానులకు జ్ఞానబోధ చేసిన పవన్ కళ్యాణ్,

భారత్ న్యూస్ విజయవాడ…అభిమానులకు జ్ఞానబోధ చేసిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా OG, OG అంటూ నినాదాలు చేసిన అభిమానులు. సినిమాలు సరదా కోసమే. అవే జీవితం కాదు. అందరూ భగవంతుని నామస్మరణ చేస్తే అద్భుతాలు జరుగుతాయి.…

బ్లడ్ శాంపిల్ తీయకుండానే.. రోగికి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఇచ్చిన వైద్యులు

భారత్ న్యూస్ హైదరాబాద్…బ్లడ్ శాంపిల్ తీయకుండానే.. రోగికి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఇచ్చిన వైద్యులు కామారెడ్డి – రామవ్వ అనే పేషెంట్ వాంతులు, విరోచనాలతో బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో చేరింది. అయితే రోగికి రక్తం తీసుకోకుండానే బ్లడ్ శాంపిల్ రిపోర్టును రోగి…

రాముడు (కేసీఆర్) గుర్తొచ్చిన ప్రతి ఒక్కరికీ వెంటనే రావణాసురుడు (రేవంత్ రెడ్డి) గుర్తొస్తున్నాడు,

…భారత్ న్యూస్ హైదరాబాద్….రాముడు (కేసీఆర్) గుర్తొచ్చిన ప్రతి ఒక్కరికీ వెంటనే రావణాసురుడు (రేవంత్ రెడ్డి) గుర్తొస్తున్నాడు తెలంగాణలో రావణాసురుడి పాలన నడుస్తుంది కాబట్టి రాముడు కావాలి అన్నట్లు ప్రజలు కేసీఆర్ పేరు తలుచుకుంటున్నారు – మాజీ మంత్రి జగదీష్ రెడ్డి…

ఇచ్చిన మాట ప్రకారం తిరుగు ప్రయాణంలో చెక్కపల్లి వెన్నెల కుటుంబ

భారత్ న్యూస్ విజయవాడ..ఇచ్చిన మాట ప్రకారం తిరుగు ప్రయాణంలో చెక్కపల్లి వెన్నెల కుటుంబ సభ్యులను కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విషయం తెలుసుకొని న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్…

మహబూబ్ నగర్ జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు

భారత్ న్యూస్ హైదరాబాద్….మహబూబ్ నగర్ జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు ఈ నెల 2 నుంచి డిసెంబర్ 01 వరకు 30 రోజులు పోలీస్ యాక్ట్ 1861 అమలు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ యాక్ట్ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంపై…

వైసీపీ జిల్లా అధ్యక్షుడుగా భూమన ప్రమాణ స్వీకార ఏర్పాట్లను భూమనతో కలిసి చెవిరెడ్డి సభా స్థలి పరిశీలన..

వైసీపీ జిల్లా అధ్యక్షుడుగా భూమన ప్రమాణ స్వీకార ఏర్పాట్లను భూమనతో కలిసి చెవిరెడ్డి సభా స్థలి పరిశీలన..! -నవంబర్ 3న తిరుపతిలో భారీ బహిరంగ సభ -ఏర్పాట్లను పర్యవేక్షించిన ముఖ్య నేతలు తిరుపతి (భారత్ న్యూస్ ) ఉమ్మడి చిత్తూరు, తిరుపతి…

మహిళల దైనందిన జీవితాలలో వెలుగులు నింపటానికే దీపం-2 పథకం – ఎమ్మెల్యే పులివర్తి నాని,

మహిళల దైనందిన జీవితాలలో వెలుగులు నింపటానికే దీపం-2 పథకం – ఎమ్మెల్యే పులివర్తి నాని పాకాల( భారత్ న్యూస్ .) మహిళల దైనందిన జీవితాలలో వెలుగులు నింపటానికి దీపం…2 పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. పాకాల మండలం,…