Month: November 2024

ఎట్టకేలకు దిగొచ్చిన రేవంత్ రెడ్డి

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఎట్టకేలకు దిగొచ్చిన రేవంత్ రెడ్డి గత కొన్నిరోజులుగా కల్లాల్లో వడ్లు కొనకుండా తాత్సారం.. అకాల వర్షాలతో తడుస్తున్న వడ్లు రైతుల ఆందోళనలతో దిగొచ్చిన రేవంత్ వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి అంటూ ఆదేశాలు రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకుఅవసరమైన…

విదేశాలకు ఒక చిన్న పని మీద వెళ్లాను – యూట్యూబర్ హర్ష సాయి

భారత్ న్యూస్ విజయవాడ…విదేశాలకు ఒక చిన్న పని మీద వెళ్లాను – యూట్యూబర్ హర్ష సాయి ఒక చిన్న పని మీద విదేశాలకు వెళ్లాను, అక్కడ పని పూర్తి చేసుకొని నేడు తిరిగి వచ్చాను. నా మీద వచ్చిన ఆరోపణలు అసత్యం…

ఇందిరాపార్క్ వద్ద భారీగా ఆటో డ్రైవర్లు ధర్నా

భారత్ న్యూస్ హైదరాబాద్…ఇందిరాపార్క్ వద్ద భారీగా ఆటో డ్రైవర్లు ధర్నా రేపటి ఆటో డ్రైవర్ల ధర్నాకు అనుమతి ఇచ్చిన పోలీసులు. మహాలక్ష్మి పథకం వల్ల నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకొని 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని…

న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలయ్యేందుకు వీలుగా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు

భారత్ న్యూస్ హైదరాబాద్….న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలయ్యేందుకు వీలుగా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసినందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీ సంఘాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ…

కెనడాలో ఐక్యం అయిన హిందువులు!

భారత్ న్యూస్ హైదరాబాద్…కెనడాలో ఐక్యం అయిన హిందువులు! ఖలిస్థానీలకు వ్యతిరేకంగా హిందువులు రోడ్లమీదకు రావడంతో వివాదం మరో టర్న్ తీసుకుంది.. బ్రాంప్టన్ ఆలయం వద్దకు వందలాది హిందువులు.. జైశ్రీరామ్ నినాదాలు బ్రాంప్టన్ హిందూ సభా మందిరంపై ఖలిస్థానీల దాడులు కెనడాలో హిందువులను…

వాంకిడి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అస్వస్థతతో ఆరుగురు విద్యార్థినుల పరిస్థితి విషమం

.భారత్ న్యూస్ హైదరాబాద్….వాంకిడి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అస్వస్థతతో ఆరుగురు విద్యార్థినుల పరిస్థితి విషమం 60 మంది విద్యార్థినులకు అస్వస్థత అవ్వగా.. చాకటి శైలజ, కుడిమెత జ్యోతి, మహాలక్ష్మి, జ్యోతిలక్ష్మి, భూమిక, లావణ్యల పరిస్థితి విషమం. మంచిర్యాలలోని ఓ ప్రైవేట్…

సొసైటీ వద్ద దాన్యం కొనుగోలు కేంద్రన్ని ప్రారంభీంచిన మ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు….

..భారత్ న్యూస్ అమరావతితూ. గో జిల్లా….గోపాలపురంసొసైటీ వద్ద దాన్యం కొనుగోలు కేంద్రన్ని ప్రారంభీంచిన మ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు…. ముందుగా రైతు దాన్యంలో తేమశాతం చెకింగ్ చేసే యంత్రం తో దాన్యం లోని తేమశాతం ను పరిశీలించారు…. ఈ నేపథ్యంలో రైతులతో ముఖముఖి…

పెట్రోల్ బంకును ప్రారంభించిన గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు

భారత్ న్యూస్ విజయవాడ…పెట్రోల్ బంకును ప్రారంభించిన గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలోని శ్రీ వేణుగోపాల సొసైటీ వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన పెట్రోల్ బంకును మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు అనంతరం వాహనంలో పెట్రోలు నింపిన మద్దిపాటి ఈ…

ఎక్స్‌లో టెట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి నారా లోకేష్..

..భారత్ న్యూస్ అమరావతి.అమరావతి: ఎక్స్‌లో టెట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి నారా లోకేష్.. టెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది హాజరు.. 1,87,256 ( 50.79 శాతం) మంది అర్హత.. రాష్ట్రంలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే…

అమరావతి రాజధానిపై సీఅర్డీయే అధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి

.భారత్ న్యూస్ అమరావతి..అమరావతి రాజధానిపై సీఅర్డీయే అధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో పాల్గొన్న మంత్రులు నారాయణ గారు, పయ్యావుల కేశవ్ గారు, అధికారులు…