Month: November 2024

హైదరాబాద్లో ఓ మహిళ కార్మికురాలుపై ముగ్గురు అత్యాచారం

..భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్లో ఓ మహిళ కార్మికురాలుపై ముగ్గురు అత్యాచారం బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ దగ్గరకు ఆటోలో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఇంట్లో బట్టలు ఉతికే పని ఉందనిమాయ మాటలు చెప్పారు. మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో…

ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థినులను నిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు….

భారత్ న్యూస్ హైదరాబాద్…ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థినులను నిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు….

టెట్ ఫలితాల్లో 150కి 150 మార్కులు సాధించారు!

భారత్ న్యూస్ విజయవాడ…టెట్ ఫలితాల్లో 150కి 150 మార్కులు సాధించారు! ఆంధ్రప్రదేశ్ : నిన్న విడుదలైన టెట్ ఫలితాల్లో పలువురు సత్తా చాటారు. ఏకంగా 150కి 150 మార్కులు సాధించారు. నంద్యాల జిల్లా గొర్విమానుపల్లెకు చెందిన మంజూల, నిచ్చెనమెట్లకు చెందిన క్రాంతి…

పవన్ పై మందకృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం

..భారత్ న్యూస్ హైదరాబాద్….పవన్ పై మందకృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం పవన్ వ్యాఖ్యలు మాదిగ మహిళను అవమానించినట్లే లా అండ్ ఆర్డర్ ఫెయిలంటేచంద్రబాబును అన్నట్లే కదా ? కాపులకు పవన్ పెద్దన్న కావొచ్చు..మాకు కాదు పవన్ వ్యాఖ్యలు ప్రభుత్వానికే నష్టం పవన్…

జర్నలిస్టులకు ఇంటి స్థలం తో పాటు తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మించి ఇస్తాం

భారత్ న్యూస్ విజయవాడ…జర్నలిస్టులకు ఇంటి స్థలం తో పాటు తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మించి ఇస్తాం:-గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి.

నటి కస్తూరి తెలుగుజాతికి క్షమాపణలు చెప్పాలి

..భారత్ న్యూస్ అమరావతి..నటి కస్తూరి తెలుగుజాతికి క్షమాపణలు చెప్పాలి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ డిమాండ్ తమిళ నటి, బీజేపీ నాయకురాలు కస్తూరి తెలుగు జాతికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం అవనిగడ్డలో ఆయన…

మచిలీపట్నం – రేపల్లె రైల్వే లైన్ కోసం కృషి

భారత్ న్యూస్ విజయవాడ…మచిలీపట్నం – రేపల్లె రైల్వే లైన్ కోసం కృషి ఎంపీ వల్లభనేని బాలశౌరి ఎంపీ లాడ్స్ నిధులు రూ.16.60 లక్షలతో నూతనంగా నిర్మించిన నాలుగు సీసీ రోడ్ల ప్రారంభం మచిలీపట్నం – రేపల్లె రైల్వే లైన్ కోసం కృషి…

నా వడ్లు కొంటలేరు అంటూ కౌశిక్ రెడ్డితో రైతు ఆవేదన

భారత్ న్యూస్ హైదరాబాద్….నా వడ్లు కొంటలేరు అంటూ కౌశిక్ రెడ్డితో రైతు ఆవేదన ఐకేపీ సెంటర్లను పరిశీలించేందుకు వచ్చిన కౌశిక్ రెడ్డికి రైతు కుమారస్వామి ఎదురుపడి 15 రోజులుగా మార్కెట్లో వడ్లు పోస్తే మార్కెట్ వాళ్లు కొనుగోలు చేయడం లేదని ఆవేదన…

రీల్స్ మోజులో కూతుర్ని గంగలో వదిలేసిన తల్లి: వీడియో వైరల్

భారత్ న్యూస్ విజయవాడ…రీల్స్ మోజులో కూతుర్ని గంగలో వదిలేసిన తల్లి: వీడియో వైరల్ యూపీలో ఓ మహిళ రీల్స్ మోజులో కన్న కూతురినే గంగలో వదిలేయడంతో ఆమె మరణించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వారణాసికి చెందిన…