Month: November 2024

కృష్ణాజిల్లా నాగాయలంకలో ఐటీ దాడుల కలకలం

భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణాజిల్లా నాగాయలంకలో ఐటీ దాడుల కలకలం నాగాయలంకకు చెందిన ప్రముఖ రొయ్యల వ్యాపారి చెన్ను లక్ష్మణరావు స్వగృహం మరియు ఐస్ ఫ్యాక్టరీ, ఇతర సంస్థలపై ఏక కాలంలో దాడులు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు. ప్రముఖ రొయ్యల ఎక్సపోర్టర్, వైసీపీ…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా…రామచంద్రాపురం నియోజకవర్గ:-

భారత్ న్యూస్ అమరావతి..డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా…రామచంద్రాపురం నియోజకవర్గ:-ద్రాక్షారామం…భీమేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న మహిళా అఘోరి… ఆలయంలో ప్రదక్షణ ఆచరించి భీమేశ్వర స్వామి ని దర్శించుకున్న అఘోరి… సోషల్ మీడియాలో వైరల్ గా మారిన అఘోరిని చూసేందుకు ఎకబడిన భక్తులు……

భీమవరం YCP మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిపై ఇన్కమ్ టాక్స్ అధికారులు దాడులు

భారత్ న్యూస్ విజయవాడ…పశ్చిమ గోదావరి జిల్లా : BREAKING : భీమవరం YCP మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిపై ఇన్కమ్ టాక్స్ అధికారులు దాడులు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు.. గ్రంధి శ్రీనివాస్ ఇంటిపై……

The NDA coalition should conduct a comprehensive investigation into the irregularities that took place during Jagan’s rule, appointing a person who has no connection with Andhra Pradesh as a national media adviser, giving more than crores of advertisements to the papers in a period of five years.

The NDA coalition should conduct a comprehensive investigation into the irregularities that took place during Jagan’s rule, appointing a person who has no connection with Andhra Pradesh as a national…

బెంగళూరు నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం జగన్,

భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణాజిల్లా : గన్నవరం బెంగళూరు నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం జగన్ … గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన తాడేపల్లి నివాసానికి బయలుదేరిన మాజీ సీఎం జగన్…

2036 ఒలింపిక్స్ నిర్వహణ కు భారత్ సిద్ధం

..భారత్ న్యూస్ అమరావతి..2036 ఒలింపిక్స్ నిర్వహణ కు భారత్ సిద్ధం ధ్రువీకరించి లేఖ పంపించిన IOA 2036 ఒలింపిక్స్ మరియు పారాలింపిక్స్ గేమ్స్ ను భారత్లోనిర్వహించేందుకు ప్రభుత్వం అడుగులేస్తోంది. ఈ మేరకు క్రీడల నిర్వహణకు ఆసక్తిని కనబరుస్తూ ఒలింపిక్స్ ఫ్యూచర్ హోస్ట్…

WBF ప్రపంచ టైటిల్ గెలుచిన భారత బాక్సర్!!

..భారత్ న్యూస్ అమరావతి..WBF ప్రపంచ టైటిల్ గెలుచిన భారత బాక్సర్!! భారత బాక్సర్ మన్దేప్ జంగ్రా బ్రిటన్ కు చెందిన కొనార్ మెకింతోషన్ ను ఓడించి సూపర్ ఫెదర్వైయిట్ ప్రపంచ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. కేమన్ ఐలాండ్ వేదికగా జరిగిన…

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు.

భారత్ న్యూస్ అమరావతి..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన మందకృష్ణ పలు అంశాలపై సీఎంకు వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుతో పాటు వివిధ అంశాలపై సీఎంతో…

పవన్ కళ్యాణ్ డైవర్సన్ పాలిటిక్స్ కోసం రుషికొండ, సరస్వతి భూములు వద్దకు వెళ్లడం కాదు…ఆడవాళ్లు చనిపోతుంటే మీకు పట్టడం లేదా ?

భారత్ న్యూస్ విజయవాడ…పవన్ కళ్యాణ్ డైవర్సన్ పాలిటిక్స్ కోసం రుషికొండ, సరస్వతి భూములు వద్దకు వెళ్లడం కాదు…ఆడవాళ్లు చనిపోతుంటే మీకు పట్టడం లేదా ?

రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్టీలు పెరగనున్నాయని

భారత్ న్యూస్ విజయవాడ…రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్టీలు పెరగనున్నాయని మధ్యతరగతి ప్రజలపై అధిక భారం పడనుందని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు పెంచమని హామీ ఇచ్చి, అధికారంలోకి…