Month: November 2024

కులగణనపై రాహుల్ గాంధీని ప్రశ్నించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్.

భారత్ న్యూస్ అమరావతి..కులగణనపై రాహుల్ గాంధీని ప్రశ్నించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్. దేశాన్ని 65 ఏళ్ళ పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ కులగణన ఎందుకు చేయలేదు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కులగణనతో వాళ్ళ…

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

భారత్ న్యూస్ విజయవాడ.వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పులివెందుల వాసి వర్రా రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. పులివెందులలో అదుపులోకి తీసుకొని కడప స్టేషన్ కు తీసుకొచ్చిన పోలీసులు. ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడిగా ఉన్న…

నటి కస్తూరి అరెస్ట్‌కు రంగం సిద్ధం,,

భారత్ న్యూస్ విజయవాడ…చెన్నై: నటి కస్తూరి అరెస్ట్‌కు రంగం సిద్ధం తెలుగు మహిళలను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కస్తూరి కస్తూరిపై ఫిర్యాదు చేసిన తెలుగు సంఘాలు అంతఃపురంలో చెలికత్తెలుగా వచ్చి తమిళులుగా చలామణి అయ్యారని కస్తూరి వ్యాఖ్యలు తమిళనాడులోని పలు…

ఏపీ వైద్యారోగ్యశాఖ కొత్త ప్రణాళిక

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ వైద్యారోగ్యశాఖ కొత్త ప్రణాళిక *క్యాన్సర్, గుండెపోటు నివారణకు కొత్త ప్రణాళిక *ఇంటింటా సార్వత్రిక క్యాన్సర్ పరీక్షలు.. *గుండె పరీక్ష కోసం స్టెమీ కార్యక్రమానికి నిర్ణయం *నేడు ప్రత్యేక యాప్‌లను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు నాయుడు

అల్లు అర్జున్‌కు ఊరట,,,

..భారత్ న్యూస్ అమరావతి..అల్లు అర్జున్‌కు ఊరట ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట నంద్యాలలో నమోదైన కేసును కొట్టివేసిన హైకోర్టు ఎన్నికల సమయంలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు

మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత.

భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి: మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత. నందిగం సురేష్ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్ట్‌. మరియమ్మ హత్య కేసులో బెయిల్ ఇవ్వాలన్న నందిగం సురేష్‌.

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సామాజిక ఆర్థిక , ఉపాధి, రాజకీయ కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభోత్సవ కార్యక్రమంకి

భారత్ న్యూస్ హైదరాబాద్….జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సామాజిక ,ఆర్థిక , ఉపాధి, రాజకీయ కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభోత్సవ కార్యక్రమంకిముఖ్య అతిథిగా హాజరైసమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నపత్రాలను విడుదల చేసి అనంతరంఎన్యుమరెటర్ లకి ఇంటింటి కుటుంబ సర్వే…

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మూడు ప్రచురణలను విడుదల చేశారు.

భారత్ న్యూస్ విజయవాడ…New Delhi : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మూడు ప్రచురణలను విడుదల చేశారు. (i) జస్టిస్ ఫర్ నేషన్: రిఫ్లెక్షన్స్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్ట్ 75 సంవత్సరాల (ii)…