Month: October 2024

9వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఎర్రగడ్డలోని ఆయుర్వేద మెడికల్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహా గారు పాల్గొన్నారు.

భారత్ న్యూస్.హైదరాబాద్ 9వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఎర్రగడ్డలోని ఆయుర్వేద మెడికల్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహా గారు పాల్గొన్నారు. ఇటీవల ప్రభుత్వం నియమించిన 628 మంది పార్ట్ టైమ్ యోగా ఇన్‌స్ట్రక్టర్లకు మంత్రి…

భారత్ ఘన విజయం.

..భారత్ న్యూస్ అమరావతి..భారత్ ఘన విజయం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ ఘన విజయం అందుకుని సిరీస్‌ను సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మహిళల జట్టు…

ఈ దీపావళి ఎంతో ప్రత్యేకం: మోడీ,

భారత్ న్యూస్ విజయవాడ…ఈ దీపావళి ఎంతో ప్రత్యేకం: మోడీ సుమారు 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్యలో జరగబోతున్న దీపావళి వేడుకలు చరిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇవి రామ్‌లల్లా తన సొంతింటికి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి…

జిల్లా స్పోర్ట్స్ మీట్ – 2024 ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఎంపీ డా.కడియం కావ్య.

..భారత్ న్యూస్ హైదరాబాద్….జిల్లా స్పోర్ట్స్ మీట్ – 2024 ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఎంపీ డా.కడియం కావ్య. ఘన స్వాగతం పలికిన విద్యార్థులు విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఎంపి విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని కొనసాగించాలి. విజేతలకు మెమెంటోలు సర్టిఫికెట్ లను…

హెజ్‌బొల్లా చీఫ్‌గా నయీం ఖాసిమ్‌!

…భారత్ న్యూస్ హైదరాబాద్….హెజ్‌బొల్లా చీఫ్‌గా నయీం ఖాసిమ్‌! కాగా, నస్రల్లా మరణంతో హెజ్‌బొల్లాకు గట్టి ఎదురెబ్బ తగిలింది. లెబనాన్‌లోని బీరుట్‌లో సెప్టెంబర్‌ 27న ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్ హసన్‌ నస్రల్లా మరణించిన విషయం తెలిసిందే. తాజాగా నస్రల్లా వారసుడిగా…

మంచిర్యాల: “వారం రోజులు రైల్వే గేటు బంద్”

…భారత్ న్యూస్ హైదరాబాద్….మంచిర్యాల: “వారం రోజులు రైల్వే గేటు బంద్” మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ మండలం క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలోని రైల్వే గేటు 7రోజులు మూసి వేయనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ…

మంగళగిరిలో పసిపిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్,

భారత్ న్యూస్ విజయవాడ…మంగళగిరిలో పసిపిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ విజయవాడలో 4,60,000 లకు కొని మంగళగిరిలో 5,00,000 అమ్మకానికి పెట్టిన ముఠా …. విజయవాడకు చెందిన గుమ్మడి ఉమాదేవి, త్రినాధ్ అనే భార్యాభర్తలను అదుపులోకి తీసుకున్న మంగళగిరి పట్టణ పోలీసులు…. కేసు…

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో ముగిసిన ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ భేటి,

భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో ముగిసిన ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ భేటి ఉండవల్లి సీఎం నివాసంలో చంద్రబాబు ను కలిసిన ఎంపీ కేశినేని శివ నాథ్ ,కపిల్ దేవ్ అనంతపురం, అమరావతి,…

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం చంద్రబాబు గారు, సతీమణి భువనేశ్వరి గారు. గవర్నర్‌కు దీపావళి శుభాకాంక్షలు

..భారత్ న్యూస్ అమరావతి.రాజ్‌భవన్‌లో గవర్నర్‌ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం చంద్రబాబు గారు, సతీమణి భువనేశ్వరి గారు. గవర్నర్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం. ప్రభుత్వ పరిపాలన విధానాలను గవర్నర్‌కు వివరించిన సీఎం. దీపావళి కానుకగా ఈనెల 31 నుంచి గృహిణులకు…

ఈ రోజు నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు కాన్ఫరెన్స్ హాల్ నందు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఏడీసీపీలు నుండి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో ఏర్పాటు

భారత్ న్యూస్ విజయవాడ…ఈ రోజు నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు కాన్ఫరెన్స్ హాల్ నందు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఏడీసీపీలు నుండి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన ఈ నెల రివ్యూ మీటింగ్ లో ప్రతి…